(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసిపి నేత పివిఎల్ నరసింహరాజు ఏదో సందర్భంలో చేసిన సంచలన వ్యాఖ్యలు నేడు వైరల్ అయ్యాయి. చుట్టుపక్కల నియోజకవర్గంలో పోటీ చేసిన అందరు...
అమరావతి: పాలు ఇచ్చే అవును వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం కార్యకర్తల సమావేశంలో ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎందుకు ఓడిపోయిందో...
ఉధృతమైన ఎన్నికల ప్రచారంలో దేశమంతా తీరిక లేకుండా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ చివరి దశ పోలింగ్ ముందు ప్రచారం ముగిసిన తర్వాత హిమాలయ సానువుల్లో కొలువు తీరిన కేదారేశ్వరుడుని దర్శించుకునేందుకు...
అమరావతి: చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు కేంద్రాలలో రీపోలింగ్కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రీపోలింగ్ ప్రకటించిన అయిదు కేంద్రాలతో కలిపి ఈ రెండు కేంద్రాలలో కూడా 19వ తేదీన రీపోలింగ్...
“ఓటు చాలా విలువైంది సుమా!” అన్నాడట ఓ ప్రవచన చక్రవర్తి మరో సామాన్యుడితో. “నిజవే బాబయ్యా, కానీ మన దొంగసచ్చినోళ్ళు రెండేలకి మించి పైసా కూడా ఇదల్చడం లేదు బాబూ!” అన్నాడట సదరు సామాన్యుడు!...
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోది ప్రయాణించే హెలికాప్టర్లో ఆయన లగేజీని తనిఖీ చేశారన్న కారణంగా ఒడిసాలోని సంబల్పూర్లో ఎన్నికల పరిశీలకుడిని ఈసి సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆక్షేపణ వ్యక్తం చేసింది. ప్రధాని...
మద్రాస్: తమిళనాడులోని కడలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒక పోలింగ్ కేంద్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొనడంతో ఆ పోలింగ్ కేంద్రంలో ఎన్నికను వాయిదా వేశారు. పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు పక్కన ఓటు వేయడానికి...