ఏపిలో రాజధాని అంశానికి సంబంధించి పీట ముడి వీడలేదు. రాజధాని పై ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ ఎల్...
Visakha Garjana: మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహిస్తున్న విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభమైంది. అధికార వైసీపీ గర్జన ర్యాలీకి సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఓ వైపు...
అధికార వికేంద్రీకరణకు మద్దతుగా రేపు విశాఖలో గర్జన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా జరిగే విశాఖ గర్జనను జయప్రదం చేయాలని...
13 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఏమి చేశారని ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలు జరగాలనేది తమ...
AP Breaking News: ఏపిలో తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీకి వ్యతిరేకంగా బాదుడే బాదుడు పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. వైసీపీ కూడా గడప గడపకు వైసీపీ పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది....
AP Capital Issue: ఏపి మూడు రాజధానుల అంశంపై హైకోర్టు నిన్న కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై భిన్నవాదనలు వినబడుతున్నాయి. వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాయి....
CM YS Jagan: రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ (పరిపాలనా వికేంద్రీకరణ) అంశం మళ్లీ తెరపైకి వస్తుంది. ఇటీవల మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్నారు కదా ఇక దాని ఊసు ఎత్తరు అని చాలా మంది...
AP Capital: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ విశాఖను పరిపాలనా రాజధాని, అమరావతిని శానస రాజధాని,...
Amaravathi: దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఓ పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ కు ఉంది. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నర సంవత్సరాలు దాటి పోయింది. కానీ ఏపికి రాజధాని లేదు. అమరావతి కేంద్రంగా ప్రస్తుతం...
YS Jagan: జగన్ కి మొదటి నుండి రిస్కులు కొత్త కాదు.. 2009లో దివంగత రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుండి నేటి వరకు జగన్ పాత్రలు, ప్రాధాన్యతలు, ప్రాముఖ్యతలు మారాయేమో కానీ.., రిస్క్ మాత్రం...
Chandra Babu: “రాష్ట్రంలో ఎక్కడనుండి చూసినా మధ్యలో ఉండే ప్రదేశం అమరావతి, ఎక్కడి నుండైనా సులభంగా చేరుకోగలిగే ప్రాంతం, నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే, అమరావతిని చెడగొట్టకుండా, ద్వంసం చేయకుండా ఉంటే చాలు అమరావతి...
Balaiah Fans: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (బాలయ్య) టీడీపీ స్టాండ్ కు అనుగుణంగా రాజధాని అమరావతికి మద్దతు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలోని...
AP Capitals Issue: తాను ఒకటి తలస్తే దైవం మరొకటి తలచినట్లుగా ఉన్నది ఏపి ప్రభుత్వ పరిస్థితి. రాజధానుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుకున్నది ఏపి హైకోర్టులో జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా...
AP Capital Issue: సింహం రెండు అడుగులు వెనక్కు వేసింది అంటే…అది వెనుకడుకు వేసినట్లు కాదు. అదును కోసం అని అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు జగన్ చేసింది అదే. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకోవడంతో...
CM YS Jagan: ప్రభుత్వాలకు మంచిపేరు గానీ చెడుపేరు గానీ రావడానికి ప్రభుత్వ ఉన్నతాధికారులే కారణం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సక్రమంగా అధికారులు అమలు చేస్తే ఆ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది. అయితే ఒక్కో సారి...
AP Fiber Grid; అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో టీడీపీని ఎలాగైనా ఇరికించాలి..ఎలాగైనా సరే మాజీ మంత్రులను కొందరిని అరెస్టు చేయాలి..చంద్రబాబు మీద, నారా లోకేష్ మీద అవినీతిపరులు అనే ముద్ర వేయాలని...
Vishakapatanam: ఇటీవల వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని వారాల పాటు జరిగిన ఈ సమావేశంలో పెట్రో ధరల విషయంలో విపక్షాలు.. అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన...
AP Capital: ఏపి మూడు రాజధానుల అంశం హైకోర్టులో విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఏపి రాజధాని అమరావతిగా కేంద్ర హోంశాఖ మ్యాప్ లో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం లేఖలు అమరావతి అడ్రస్ తోనే...
CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణానది కరకట్ట రహదారి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకూ...
Navaneet Kaur: మహరాష్ట్రలోని అమరావతి ఎంపి, సినీనటి నవనీత్ కౌర్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కుబడి చెల్లించుకున్నారు. ఇటీవల నవనీత్ కౌర్ కుల దృవీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసి, జరిమానా విధించిన...
AP High Court: రాజధాని అమరావతి ప్రాంత మందడం రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని రైతులకు సీఆర్డీఏ చెల్లించాల్సిన వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మందడం గ్రామ రైతులు పిటిషన్ దాఖలు చేశారు....
AP CM YS Jagan: రాష్ట్రం ఆర్థిక కష్టాలలో ఉన్నప్పటికీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను నేడు విడుదల చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు...
Amaravathi 500 Days: ఏపీలో ఇప్పుడు ఏమైనా పెద్ద ఇష్యూ ఉంది అంటే అది అమరావతి మాత్రమే.. రాజధాని వికేంద్రీకరణ మాత్రమే.. జగన్ సీఎం అయినా రెండేళ్లలో రాజధాని విషయంలో ఆయన ముద్ర పాజిటివ్ గా...
Amaravathi 500 Days: అధికారంలో ఉన్న పాలకులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది రాష్ట్రానికి, వారి పార్టీకి, పాలకుడికీ అన్ని వైపులా ప్రయోజనకరంగా ఉండాలి..! కానీ ఏపీలో రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం ద్వారా ఎవరికీ ప్రయోజనం...
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంగా వినిపిస్తున్న అసైన్డ్ భూముల కేసులో సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. కీలక సాక్ష్యాధారాలు సేకరించే పనిలో...
Chandrababu : ఏపీ మాజీ ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కేంద్రంగా జరుగుతున్న పరిణామాల విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రాజకీయ ఎత్తుగడలను పలువురు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. అమరావతి రాజధాని...
Chandrababu Naidu : చంద్రబాబు నాయుడు Chandrababu Naidu టీడీపీ అధినేత, మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 23వ తేదీన...
Amaravathi : అమరావతి Amaravathi భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సుప్రీంకోర్టు ఏప్రిల్ 17వ తేదీన ఇవ్వబోయే కీలక ఆదేశాలు ఏపీలో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి భూములను తీసుకోవడంలో భారీగా...
Amaravathi : అమరావతి ప్రాంత మహిళా రైతులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని కోసం మరో సారి ఆందోళన చేపట్టారు. విజయవాడ వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో అమరావతి ప్రాంత మహిళలు ప్రకాశం బ్యారేజీ...
Chandrababu : విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు Chandrababu అమరావతి పై సంచలన కామెంట్స్ చేశారు. అమరావతి ఆంధ్రుల హక్కు అంటూ గట్టిగానే నినాదాలు చేస్తున్నారు, మరి...
Amaravathi : రాజధాని అమరావతి నిర్మాణాల విషయంలో జగన్మోహనరెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 50 శాతం పైగా నిర్మాణాలు జరిగి ఆగిపోయిన వాటి నిర్మాణాలు కొనసాగించేందుకు అవసరమైన నిధులను వెసులుబాటు...
Amaravathi : పై ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చి మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తి కావొస్తోంది. ఈ కాలంలో ప్రభుత్వం అమరావతిపై Amaravathi దృష్టి పెట్టలేదు. సీఎం జగన్...
Andhra Pradesh : ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ స్థానిక సంస్థల ఎన్నికలు . ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో… వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు వేడెక్కుతోంది. ముఖ్యంగా...
‘ఎవరో జ్వాలను రగిలించారు.. వేరెవరో దానికి బలి అయినారు..’.. అని తెలుగులో ఒక ఓల్డ్ క్లాసిక్ సాంగ్ ఉంది. పై పల్లవి తరహాలానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉండిపోయింది. ఉమ్మడి ఏపీని విభజనకు సంబంధించి ఎందరో...
విభజన జరిగిన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన తరుణంలో రాజధానిగా అమరావతి ని గుర్తించటం అందరికీ తెలిసిందే. దాదాపు ఏపీ రాజధాని కోసం కొన్ని వేల ఎకరాలు రైతుల దగ్గర నుండి టిడిపి...
ఏపీ ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో రాజధాని తరలింపు అంశం ఒకటి. దీనిపై ఆయన రాజకీయ పార్టీలు, కోర్టులు, రైతుల నుంచి ఏడాదిగా ముప్పేట దాడిని ఎదుర్కొంటునే...
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దాదాపుగా ఏడాదిగా సాగుతున్న హాట్ హాట్ చర్చ ముదురు పాకాన పడుతోంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళల ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా.. గురువారం రాయపూడిలో సంఘీభావ సభ...
ఏపీ రాజధాని రైతులు చేస్తున్న అమరావతి ఉద్యమం ఏడాది అయిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. జగన్ వన్ టైం ముఖ్యమంత్రి అని పేర్కొన్న...
అమరావతి ఉద్యమం మొదలయ్యింది నేటికి సంవత్సరం… జగన్ ప్రభుత్వం రాగానే అత్యంత వివాదాస్పదం అయ్యింది రాజధాని తరలింపు వ్యవహారం. రాష్ట్రానికి శాసన రాజధానిగా అమరావతి ఉంటే పరిపాలనా రాజధానిగా విశాఖ ఉండాలని,...
అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్తో ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అనే నినాదంతో అమరావతి ఉద్యమం జరుగుతోంది. డిసెంబర్ 16 కి ఏడాది పూర్తయింది. ఉద్యమానికి ఏడాదైన సందర్భంగా రైతులు గ్రామాల్లో ఆందోళనలు ఉధృతం...
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అధికారం కైవసం చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇద్దరు కొత్త అధ్యక్షులను సైతం ప్రకటించింది. ఏపీకి సోము వీర్రాజు నాయకత్వం...
ఉత్తరాదిలో బలంగా ఉన్న బిజెపి దక్షిణాదిలో పుంజుకోవడానికి మెల్ల మెల్లగా పావులు కదుపుతోంది. ఇప్పటికే తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో ఏపీలో కూడా రాణించడానికి బీజేపీ పెద్దలు దారులు వెతుక్కుంటున్నారు అనే టాక్...
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అక్రమాలు అన్నిటిని వెలుగులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే అమరావతి భూముల కొనుగోలు విషయంలో జరిగిన అవినీతిని బయట పెట్టడానికి జగన్...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న అత్యంత సంచలన నిర్ణయాల్లో ప్రథమ స్థానంలో ఉండే అంశం రాజధానిగా అమరావతి ఒక్కటే కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) పవన్ కళ్యాణ్ మాటలను ఒక్కోసారి గమనిస్తే తనకు తానూ ఎక్కువ ఊహించుకుంటారు అనిపిస్తుంది… మనం కవాతు చేస్తే లక్షల్లో జనం వస్తారు అని, పాదయాత్ర చేస్తే కార్యకర్తలను ఆపడం...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) గంటకు 60 నిముషాలు… నిమిషానికి 3,600 సెకండ్స్… ఈ సమయంలో ఒక పెళ్లి విషయం చర్చిస్తే అసంపూర్తిగా ముగుస్తుంది. గొడవ గురించి మాట్లాడితే మరింత పెరుగుతుంది… కానీ జనసేన...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) బీజెపీ అగ్రనేతలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు...
(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) ప్రభుత్వ ఆస్తుల విక్రయం (మిషన్ బిల్డ్ ఏపి) పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ప్రభుత్వ భూముల అమ్మకాలను సవాల్ చేస్తూ...
ఇప్పుడు అందరి చూపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు గ్రేటర్ పోరులో చెమటోడుస్తున్నాయి. ఓటు కోసం ఎత్తుగడలు వేస్తున్నాయి. తమ ప్రణాళికలు...