KA Paul: కేఏ పాల్ కు కోపం వచ్చింది .. సచివాలయం మెట్లపై కూర్చుని నిరసన ..ఎందుకంటే..?
KA Paul: రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఇఓ) పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు కోపం వచ్చింది. కొద్ది సేపు ఏపీ సచివాలయం వద్ద హడావుడి సృష్టించారు. సచివాలయం వద్ద ఆయన...