YS Jagan: వైజాగ్ గురించి లండన్ నుంచే సీరియస్ నిర్ణయం తీసుకున్న జగన్ – భారతి !
YS Jagan: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తీసుకున్న కీలక నిర్ణయాల్లో ముఖ్యమైనది రాష్ట్రానికి మూడు రాజధానులు చేయాలన్నది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం...