AP IAS Transfers: రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ...
అమరావతి, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఎక్సైస్ కమీషనర్ గా ముకేశ్ కుమార్ మీనా, టూరిజం కార్యదర్శిగా మీనా కి అదనపు బాధ్యతలు. భూగర్భ గనుల...