CM YS Jagan: అమరావతి ప్రాంతంలో కృష్ణానది కరకట్ట పనులకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణానది కరకట్ట రహదారి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకూ...