శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముప్తీలకు గృహనిర్బంధం నుంచి పాక్షిక విముక్తి లభించింది. తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వీరిని అనుమతించారు. ఆగస్టు 5న...
న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు… శ్రీనగర్ వెళ్లిన అఖిలపక్ష నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు పర్మిషన్ లేదంటూ వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. జమ్మూ...