న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అక్టోబర్ లో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన...
న్యూఢిల్లీ: కశ్మీర్లో రానున్న కొద్ది రోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మీడియాపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తవేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టినపుడు అటార్నీ జనరల్ కెకె...