హరిత ఖండం అనే రాజ్యం సుజలమై సుఫలమై సస్యశ్యామలంగా వర్ధిల్లితోంది. ఆ రాజ్యం ఎంత ప్రగతి పథంలో పయనిస్తోందో తమ పౌరులందరికీ తెలియాలని రాజుగారు అత్యవసర సమావేశం ఒకటి ఏర్పాటు చేసి, ఆ సమావేశ...
బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో పరిస్థితిని పరిశీలిస్తున్నామని, పాక్ కు చెందిన ప్రధాన అంశాల వరకు ఆ దేశానికి మద్దతిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ...
న్యూఢిల్లీ: కశ్మీర్లో రానున్న కొద్ది రోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మీడియాపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తవేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టినపుడు అటార్నీ జనరల్ కెకె...
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త తెహసీన్ పూనావాలా దాఖలు చేసిన పిటిషన్పై తక్షణం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి ముందు పిటిషన్...