సరిహద్దులో పాక్ కాల్పులు..భారత అర్మీ జవాను మృతి
(శ్రీనగర్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) భారత సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. జమ్ముకశ్మీర్లోని పూంఛ్ జిల్లా కృష్ణఘాటి, మన్కోట్ సెక్టార్...