33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit

Tag : central government

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు కు కేంద్రం అఫిడవిట్.. ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma
ఏపి రాజధాని అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఆరు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి రాజధాని అంశంపై కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదీ

somaraju sharma
ఏపి రాజధాని అంశం కోర్టులో ఉందనీ, దీనిపై మాట్లాడటం సబ్ జ్యూడిస్ అవుతుందని కేంద్రం పేర్కొంది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి .. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానికి ఉంటుందని కేంద్రం చెప్పిందా అని అడిగిన...
జాతీయం న్యూస్

ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. డీఏ 4 శాతం పెంపు

somaraju sharma
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు నరేంద్ర మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనున్నది. ప్రస్తుతం ఉన్న కరవు భత్యాన్ని (డీఏ) నాలుగు శాతం పెంచనున్నట్లు తెలుస్తున్నది. ఫలితంగా 38 శాతం ఉన్న కరవు భత్యం...
న్యూస్ సినిమా

M.M Keeravani journey: విడుదలకు నోచుకోని కల్కి మూవీ నుంచి ‘పద్మ శ్రీ’ అవార్డు పొందే వరకు.. కీరవాణి జర్నీ!

Raamanjaneya
తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు ఎంఎం కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎంఎం క్రీమ్‌గా ప్రసిద్ధుడు. వీరి కుటుంబీకులు కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారే....
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Vani Jayaram: ప్రముఖ గాయని వాణీ జయరామ్‌కు ‘పద్మభూషణ్’. 19 భాషలు.. 20వేలకు పైగా పాటలు. మామూలు రికార్డు కాదు!

Raamanjaneya
ప్రముఖ గాయని వాణీ జయరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ చలనచిత్రం ‘గుడ్డి’ సినిమాలో ‘బోలె రే పపీ హరా’ అనే సాంగ్ ద్వారా సినీ నేపథ్య గాయకురాలిగా ఇండస్ట్రీలో ఎంట్రీ...
జాతీయం న్యూస్

ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం కోర్టులో ముగిసిన విచారణ .. తీర్పు రిజర్వ్

somaraju sharma
ఎన్నికల కమిషన్ లో సంస్కరణలు, స్వయంప్రతిపత్తి అంశాలపై సుప్రీం కోర్టులు విచారణ ముగిసింది. వరుసగా మూడవ రోజు విచారణలోనూ కేంద్రం తీరును రాజ్యాంగ ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్

somaraju sharma
ఏపి తో సహా దేశంలోని పలు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రాలకు గ్రాంట్ విడుదల చేసింది.ఏపికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.879 కోట్లను కేంద్రం...
జాతీయం న్యూస్

భారత్ లో మరో 8 యూట్యూబ్ ఛానల్స్ పై వేటు.. అవి ఏమిటంటే..?

somaraju sharma
దేశంలో మరో ఎనిమిది యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేదం విధించింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తల ప్రచారం ఎక్కువైంది. ఈ నేఫథ్యంలో ఫేక్ వార్తలను ప్రసారం చేస్తున్న ఎనిమిది ఛానళ్లను...
తెలంగాణ‌ న్యూస్

నీతి అయోగ్ సమావేశానికి వెళితే పోను రాను ఖర్చులు దండగ తప్ప వచ్చేది ఏమి ఉండదు.. అందుకే బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్న తెలంగాణ సీఎం కెసిఆర్

somaraju sharma
రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మరో సారి తూర్పర బట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. నీతి అయోగ్ సమావేశాన్ని తాము ఎందుకు బహిష్కరిస్తున్నది తెలియచేయడానికి శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో మీడియా...
న్యూస్

Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్

somaraju sharma
Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) పై వడ్డీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: వరస తలనొప్పుల్లో ఉన్న జగన్ కి బ్రహ్మాండమైన న్యూస్ చెప్పిన కేంద్రం !

somaraju sharma
CM YS Jagan: ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న జగన్మోహనరెడ్డి సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పరిపాలనా వికేంద్రీకరణ విషయంలో జగన్ సర్కార్ కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Capital: అమరావతి రాజధానిగా కేంద్రం గుర్తిస్తూ నిధుల విడుదల..! మరో సారి హాట్ టాపిక్ గా మారిన రాజధాని అంశం..!!

somaraju sharma
AP Capital: ఏపి రాజధాని అమరావతి పేరుతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఓ పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రభుత్వ పెద్దలు మూడు రాజధానులకు కట్టుబడి...
న్యూస్

LIC: LIC IPOను ఖచ్చితంగా తీసుకొస్తాం: నిర్మలా సీతారామన్‌

Ram
LIC: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం అయినటువంటి LIC ఇటీవల IPO గురించి ప్రస్తావన తెచ్చింది. ఇక అప్పటినుండి ఈ IPO పట్ల మార్కెట్లో అమితంగా ఆసక్తి ఏర్పడింది. తాజాగా దీనిని ఉద్దేశించి, కేంద్ర...
న్యూస్

Applications Banned: మరలా చైనా యాప్స్‌పై విరుచుకుపడిన కేంద్రం.. తాజాగా బ్యాన్ చేసిన 54 యాప్స్‌పై ఇవే!

Ram
Applications Banned: అవును.. చైనా యాప్స్‌పై కేంద్రం మరోమారు విరుచుకుపడింది. దాదాపు 54 యాప్స్‌ త్వరలో బ్యాన్ కానున్నాయి. అయితే వీటిలో అత్యధిక శాతం చైనా యాప్స్ కావడం కొసమెరుపు. భారతదేశ భద్రత, సార్వభౌమత్వం,...
న్యూస్

Credit Card: ఈ క్రెడిట్ కార్డు గురించి విన్నారా? తీసుకుంటే రూ.10 లక్షలు మీవే..

Ram
Credit Card: మీకు ఆమాత్రం జీతం ఉంటే చాలు. ఇపుడు క్రెడిట్ కార్డులు మీ ఇంటికే వచ్చి వాలుతున్నాయి. అయితే మార్కెట్లో ఎన్నో రకాల క్రెడిట్ కార్డులు అందుబాటులో వున్నాయి. మనం తీసుకొనేటప్పుడే మంచి...
న్యూస్

Indian Railways: అదనపు ఆదాయానికి రైల్వేశాఖ ఎస్డీఎఫ్ పేరుతో కొత్త లెక్క….ప్రయాణికుడి జేబుకు బొక్క!

Yandamuri
Indian Railways: అటు కేంద్రం ..ఇటు రాష్ట్రం కూడా ప్రజలను దొంగదెబ్బతీసే పనిలోనే ఉన్నాయి.అదనపు ఆదాయం కోసం పాలకులు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ముందుగా రాష్ట్రం విషయానికొస్తే దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో...
న్యూస్

Central government: ప్రజలకు కేంద్రం హెచ్చరిక! మీ ఫోన్ కి ఆ మెసేజ్ వస్తే పొరపాటున కూడా స్పందించకండి?

Ram
Central government: సైబర్ నేరాల గురించి మనం ప్రతిరోజూ వింటూనే వున్నాం. ఏదో ఒకచోట ఎవరో ఒకరు వీరి ఎరలకు బలవుతూ వున్నారు. ఎన్ని సార్లు ప్రభుత్వాలు, పోలీసులు మొత్తుకొని చెప్పినా ఎక్కడో ఒకచోట...
న్యూస్

Ration card: సొంత ఇల్లు-రేషన్‌ కార్డ్ లేనివారికి కేంద్రం బంపర్ అఫర్!

Ram
Ration card: అవును.. సొంత ఇల్లు, రేషన్‌ కార్డ్ లేని వారికి కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. మనలో అనేకమందికి ఏవేవో కారణాల చేత రేషన్ కార్డు ఉండకపోవచ్చు. అలాగే ఇల్లు లేని నిరు...
న్యూస్

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్న వారికి గుడ్ న్యూస్ …!

Ram
Electric Vehicles:  దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. సాధ్యమైనంత మేర పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకోసమే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు...
న్యూస్ రాజ‌కీయాలు

Amit Shah: దక్షిణాది సీఎంలను ఉసూరుమనిపించిన అమిత్ షా!వారు చెప్పిందానికి ఊకొట్టి పంపించేసిన వైనం!

Yandamuri
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ర్టాల మండలి సమావేశం తూతూమంత్రంగా ముగిసింది.ఈ సమావేశంలో అద్భుతాలు జరుగుతాయని ఆశించినవారందరికీ నిరాశే మిగిలింది. ఈ సమావేశంలో పాల్గొన్న...
న్యూస్

Petrol: రూ.60 కే ఇండియా లో పెట్రోల్ ?

Ram
Petrol: మోదీ సర్కార్ దీపావళి కానుకగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీ ఎత్తున తగ్గించిన విషయం తెలిసిందే. ఎప్పుడూ రూపాయిల్లో పెంచి.. పైసల్లో తగ్గించే మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఒకేసారి పెట్రోల్ (petrol), డీజిల్...
న్యూస్

IT rules: సరికొత్త ఐటీ రూల్స్ ను ప్రవేశపెట్టిన కేంద్రం..!

Ram
దేశంలోని పౌరులందరికీ భారత రాజ్యాంగం కొన్ని సమానత్వపు హక్కులను ఇచ్చింది. అందులో భావ ప్రకటన స్వేచ్చ కూడా ఒకటి. వీటికి అనుగుణంగా కేంద్రం కొత్తగా ఐటీ నిబంధనలను తీసుకొచ్చింది. వ్యక్తిగత గోప్యతకు, సమాచారం భద్రతకు...
న్యూస్

Petrol : కేవలం రూ. 1.50 కే లీట‌ర్ పెట్రోల్ ఎక్క‌డో తెలుసా..?

Ram
Petrol : చమురు ధరలు ప్రపంచ వ్యాప్తంగా భగ్గుమంటుంటే అక్కడ మాత్రం లీటర్ పెట్రోల్ రూ.1.50కే దొరుకుతుంది. ఇదంతా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ ప్రచారం అనుకుంటే మీ తప్పిదమే అవుతుంది. కానీ ఇది...
న్యూస్

BREAKING : ఏపీ రాజధానిగా విశాఖ.. జగన్ కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మోడీ..?

amrutha
BREAKING: వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. పరిపాలన రాజధాని విశాఖపట్నాన్ని మారుస్తామని సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు....
న్యూస్

BREAKING : నేడే ఈ-శ్రామ్ పోర్టల్ లాంచ్..!

amrutha
BREAKING : భారత ప్రభుత్వం గురువారం రోజు ఈ-శ్రామ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించనుంది. కేంద్రం ఈ-శ్రామ్‌ పోర్టల్ సాయంతో భారతదేశం వ్యాప్తంగా అసంఘటిత రంగంలో కొనసాగుతున్న నిర్మాణ, ఇతర కార్మికుల ఇన్ఫర్మేషన్ ను డేటా బేస్‌లో...
ట్రెండింగ్ న్యూస్

central government pension: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ లకు ఊరట నందించే న్యూస్ ఇది..!!

bharani jella
central government pension: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్నది. ఇది ఉద్యోగ కుటుంబాలకు ఊరట కల్గించే విషయం. దీనిలో చాలా మందికి ఉపయోగం కలుగుతుంది. కేంద్ర ఉద్యోగుల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గేది లే..! మరో సారి స్పష్టం చేసిన కేంద్రం..!!

somaraju sharma
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్మికుల ఆందోళనకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి. రాష్ట్ర...
జాతీయం న్యూస్

Attack On Doctors: వైద్యులపై దాడి చేసే వారి తాట తియ్యండి!రాష్ర్టాలకు కేంద్రం ఆదేశం!!

Yandamuri
Attack On Doctors: వైద్యులపై దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా కేంద్రం శనివారం నాడు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.2020 ఎపడిమిక్ డిసీజెస్ సవరణ చట్టం కింద అలాంటి వారి...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Narendra Modi: ఆ నిర్ణయం.. ఆ”మోదీ”యం..! ఎన్నో దెబ్బల తర్వాత ఒక మందు..!!

Srinivas Manem
Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీకి ఏమనిపించిందో..? ఎవరు జ్ఞానబోధ చేశారో..!? తిరుగుబాటు తప్పదని భయం వేసిందో..!? కారణం ఏమైనా కానీ ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఆమోదీయమే. ఈ మూడు నెలల అసంతృప్తి మీద...
జాతీయం న్యూస్

IMA: ఐఎంఎ డిమాండ్ పై కేంద్రం స్పందన!అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే??

Yandamuri
IMA: అల్లోపతి మీద,ఆ క్యాటగిరీ వైద్యుల మీద యోగా గురు బాబా రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది.అయితే కట్టె విరక్కుండా పాము చావకుండా అన్న ధోరణిని కేంద్ర వైద్యారోగ్య శాఖ...
Featured ట్రెండింగ్ న్యూస్

OTT : ఓటీటీ, సోషల్ మీడియా కి షాక్ ఇచ్చిన కేంద్రం..!!

bharani jella
OTT :  కరోనా రాకముందు వరకు ఓటీటీ ఊసేలేదు.. లాక్ డౌన్ రావడం.. థియేటర్స్ మూతపడటంతో మన ప్రేక్షకులు  ఓటీటీ కి బాగానే అలవాటు పడిపోయారు.. తాజాగా ఓటిటి, సోషల్ మీడియా నియంత్రణకు కేంద్రం...
జాతీయం న్యూస్ బిగ్ స్టోరీ

Central Government : నదులు.. కలవాలి… సిరులు కూరవాలి! అడ్డంకులు ఇవే!!

Comrade CHE
Central Government : కేంద్ర ప్రభుత్వం Central Government నదుల అనుసంధానానికి ప్రయత్నాలు చేయడం ఎప్పటినుంచో ఉంది.  కేంద్ర ప్రభుత్వం పగ్గాలు ఏ పార్టీ చేపట్టిన దీనిమీద ఎప్పటినుంచో అడుగులు పడుతూనే ఉన్నాయి. మోదీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ys Jagan Mohan Reddy : ఆ విషయంలో జగన్ ప్రభుత్వమే టాప్ అంటున్న కేంద్రం..!!

sekhar
Ys Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి ఎక్కడా కూడా అవినీతికి తావులేకుండా టెండర్ల విషయంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan Mohan Reddy : రాజధాని విశాఖ విషయంలో జగన్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్..??

sekhar
Ys Jagan Mohan Reddy : vishakapatnam విశాఖ పట్టణాన్ని పాలన capital రాజధాని గా చేయాలని వైసిపి పార్టీ నేతలు ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో విపక్షాల...
Featured జాతీయం న్యూస్

మరో మూడు నెలలు వాహనదారులకు ఇబ్బంది లేదు…!కేంద్రం తాజా ఆదేశాలు!!

Yandamuri
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పర్మిట్లను మార్చి 31వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా వెహికల్ రిజిస్ట్రేషన్ల గడువు పెంచాలంటూ పలువురు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు....
టెక్నాలజీ న్యూస్

గ్రీన్ హైవే కారిడార్ ప్రాజెక్టు కాస్ట్ ఎంతో తెలుసా..కళ్ళు తిరగడం ఖాయం..

bharani jella
  రోడ్లు సరిగ్గా లేకపోతే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.. ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశాలలో భారతదేశం కూడా ఒకటి.ఒక దేశం అభివృద్ధి చెందిందనటానికి సంకేతం.. ఆ దేశంలో రోడ్లు , రవాణా వ్యవస్థ బాగా...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

2022 నాటికి పోలవరం సాధ్యమా? : జగన్ చెబుతున్న మాటలు నమ్మశక్యమేన??

Special Bureau
  ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల ప్రాజెక్టు పోలవరం. ఇది పూర్తి అయితే 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ సస్య శ్యామలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్వరూపమే మారిపోతుంది. గోదావరి జీవ నది పై కట్టే...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ శక్తులపై కేంద్ర మంత్రుల ఆసక్తి..! విడ్డూరం ప్రకటనలు

somaraju sharma
  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున రైతాంగం దేశ రాజధాని ఢిల్లీ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. గత 15 రోజులుగా పంజాబ్,...
ట్రెండింగ్ న్యూస్

పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త… లైఫ్ స‌ర్టిఫికెట్‌పై కేంద్రం కీలక నిర్ణయం!

Teja
కేంద్ర ప్ర‌భుత్వం పెన్ష‌న్ తీసుకునే వారి కోసం మంచి శుభ‌వార్త‌ను అందించింది. సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ పెన్ష‌న్ దారులు తమ లైఫ్ స‌ర్టిఫికెట్‌ను స‌మ‌ర్పించ‌డానికి గ‌డువును పోడిగించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఇది పెన్ష‌న్ తీసుకుంటున్న వారికి...
న్యూస్ రాజ‌కీయాలు

పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..!!

sekhar
పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మేటర్ లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పెన్షన్ తీసుకునే వారికి ఉరాట కలిగించినట్లు సమాచారం. లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు తాజాగా...
ట్రెండింగ్ న్యూస్

వన్ నేషన్ వన్ రేషన్ “స్మార్ట్ రేషన్ కార్డులు” వస్తున్నాయ్..!

Teja
కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమం కోసం ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాల‌ను,కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. వాటిల్లో ఒక‌టి వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డు ప‌థ‌కం. ఈ స్కీమ్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం...
న్యూస్

మ‌రో 43 చైనా యాప్ లను బ్యాన్ చేసిన కేంద్రం!

Teja
చైనాను ఎన్ని విధాలుగా క‌ట్ట‌డి చేసినా కానీ దాని తీరు మార‌డం లేదు. భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో ఏదో ర‌కంగా గొడ‌వ చేసేందుకు దూకుడుగా వ్య‌వ‌హిస్తోంది. ఇప్ప‌టికి ఆ దేశ దూకుడును క‌ట్ట‌డి...
Featured న్యూస్

మహిళల రక్షణకు ఏపీ ప్రభుత్వం “అభయం” ఇదే..! ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా?

Vissu
    దిశా చట్టాన్నిమొట్టమొదటి గా ఆంధ్ర ప్రదేశ్ లోనే ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇంకొక ఆడగు ముందుకు వేస్తూ మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అభయం ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. మహిళలు, చిన్నారుల...
ట్రెండింగ్ న్యూస్

ఎమోషనల్ అయిన టిక్ టాక్.. వైరల్ ట్విట్!

Teja
భారత దేశంలో అతి కొద్ది కాలంలోనే ఎంతో మంది చేత ప్రాచుర్యం పొందిన షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్.. ఈ యాప్ ద్వారా ఎంతో మంది తమలో దాగున్న ఎన్నో వేరియేషన్స్ ను...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ నెల 30లోగా రేషన్ కార్డు అప్డేట్ చేయకుంటే డిసెంబర్ నుంచి రేషన్ కట్..!

Teja
పేద కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు కేంద్రం అనేక రకాలుగా సాయపడుతోంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బియ్యం అందించడం. రేషన్ బియ్యం ద్వారా ఎంతో మంది కడుపులను నింపుతోంది ప్రభుత్వం. కాగా ఇంత మంచి పథకంలో ఎన్నో...
రాజ‌కీయాలు

వైసీపీ ఎంపీల కీలక నిర్ణయం..! కేంద్రానికి అల్టిమేటం..!?

Muraliak
ఏపీ పాలిటిక్స్ లో హీటెక్కిస్తున్న అంశం పోలవరం ప్రాజెక్టు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాల్వలు తవ్వారు. వైఎస్ మరణం.. రాష్ట్ర విభజనతో పనులు నెమ్మదించాయి. దీంతోపాటే అనేక అంశాలు మెలి తిరిగాయి. 2014లో...
ట్రెండింగ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

Teja
కరోనా వైరస్ కారణంగా అనేక రంగాలు కుదేలైన సంగతి తెలిసిందే. ఇప్పటికి కోవిడ్-19 ప్రభావం కొనసాగుతూనే ఉంది . లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ.. పలు రంగాలు మైనస్ వృద్ధిలోకి జారుకుంటున్నాయి. అలాంటి జాబితాలో...
న్యూస్

మార్చి వరకు పొడిగించమంటున్న రాష్ట్రాలు…!

bharani jella
  దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి నుంచి విధించిన లాక్ డౌన్ తో ప్రజలందరూ ఉపాధి కోల్పోయారు. పేద , మధ్య తరగతి రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి...
న్యూస్

స్కూళ్ళు ఓపెనింగ్ కి కేంద్రం తాజా ట్విస్ట్..!

bharani jella
  మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొట్టమొదటిసారిగా మార్చి 24 న విధించబడింది. గత ఏడు నెలలుగా అనేక ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడంతో ఇది గణనీయంగా సడలించబడింది. మొత్తం COVID-19 కేసుల సంఖ్య...
ట్రెండింగ్ రాజ‌కీయాలు

వీధి వ్యాపారులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం!

Teja
కరోనా మహమ్మారి రాకతో ప్రపంచ దేశాల స్థితి గతులన్నీ తలకిందులుగా మారాయి. ఎందరినో రోడ్డున పడేసిన ఘనత కరోనా వైరస్ కే దక్కింది. మరెందరినో ఆకలి చావులకు దారితీసింది. మరీ ముఖ్యంగా పొట్ట చేతిన...