రైతాంగ ఆందోళనల ఎఫెక్ట్ ..! హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ..!!
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన పెద్ద సంఖ్యలో రైతాంగం 45 రోజులకుపైగా ఢిల్లీ వద్ద ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ...