కరోనా మహమ్మారి రాకతో ప్రపంచ దేశాల స్థితి గతులన్నీ తలకిందులుగా మారాయి. ఎందరినో రోడ్డున పడేసిన ఘనత కరోనా వైరస్ కే దక్కింది. మరెందరినో ఆకలి చావులకు దారితీసింది. మరీ ముఖ్యంగా పొట్ట చేతిన...
పోలవరం మొత్తం వ్యయం అంచనా కేవలం రూ. 20398 కోట్లు మాత్రమేనని..! ఇంకా సుమారు అయిదు వేల కోట్లు ఇచ్చేస్తే మొత్తం ఇచ్చేసినట్టే అంటూ తాజాగా కేంద్రం ఓ బాంబు వేసింది..!! పోలవరం కోసం...
గత 15 నెలల కాలంలో ఆయన చర ఆస్తులు రూ.36.53 లక్షలు పెరిగి, మొత్తం చరాస్తుల విలువ రూ.1,39,10,260 నుంచి రూ.1,75,63,618కి చేరింది. గాంధీనగర్ నగర్లో తన కుటుంబంతో కలిపి ఇల్లు, ఒక స్థలం...
ఈ రోజుల్లో అందరూ ఆర్దిక ప్రణాళికలు వేసుకుంటున్నారు. భవిష్యత్ లో వారి అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. జీవితంలో భద్రత ను ఏర్పాటు చేసుకుంటున్నారు. తక్కువ పెట్టబడులతో ఎక్కువ రాబడి ఉండే విధంగా ప్తాన్ చేసుకుంటున్నారు....
జగన్ జుట్టు బీజేపీ చేతిలో ఉంది. జగన్ జట్టు బీజేపీతోనే ఉంది. జట్టుగా ఉన్నన్నాళ్ళు.., జుట్టు లూజుగా పట్టుకుంటారు.., ఒకసారి జట్టు కట్ అని జగన్ రంకెలు వేస్తే మాత్రం జుట్టు పట్టుకుని జైల్లో...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కేంద్రం జీఎస్టీ బకాయిలను రాష్ట్రాలకు విడుదల చేయాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో దేశ ఆర్ధిక పరిస్థితి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు ఊహించని పరిణామంతో వార్తల్లోకి ఎక్కారు. అకస్మాత్తుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. పోలవరం ప్రాజెక్టుకు త్వరలోనే నిధులు ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖా...
(న్యూఢిల్లీ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మారక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోంది. గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు ఒక రాష్ట్రం నుండి...
కేంద్రంతో పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా కేంద్రంపై రుసరుసలాడుతున కేసీఆర్ శుక్రవారం బహిరంగంగానే తన వైఖరిని బయట పెట్టారు. పార్లమెంటు...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సంక్షేమ పథకాల అమలుపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారనేది అందరికీ తెలిసిందే. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన నవరత్న...
రాష్ట్రం అప్పులపాలవుతోంది.. అధోగతిపాలువుతోంది.. అంటూ టీడీపీ ఇప్పుడు మధనపడిపోతోంది. నిజమే.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది.. రాష్ట్రాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది చంద్రబాబే. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఆయన భజన పత్రిక ఆంధ్రజ్యోతే రాసుకొచ్చింది. కేంద్రం...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా ఉత్తర్వుల ఆధారంగా ఇద్దరు లోక్సభ ఉద్యోగులకు వేటుపడింది. విధి నిర్వహణలో అసమర్థత, అవినీతి, అలసత్వం ప్రదర్శించే ఉద్యోగులను ఫండమెంటల్ రూల్...
కరోనా- లాక్ డౌన్ నేపథ్యంలో తెరమీదకు వచ్చిన మారటోరియం విషయంలో తాజాగా కీలక ఘటన తెరమీదకు వచ్చింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది....
ఫోన్ ట్యాపింగ్ వివాదం ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరడం, మరోవైపు హైకోర్టు మెట్లు ఎక్కడం తెలిసిన సంగతే. ఏపీ...
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఒకటి. స్వతహాగా డాక్టర్ అయిన తెలంగాణ గవర్నర్ తమిళిసై తెలంగాణలోని...
ఏపీలో వేగంగా జరుగుతున్న రాజకీయ, పరిపాలనా విషయాలను గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం..గవర్నర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునున్నదని వార్తలు వస్తున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు, కానగరాజ్ నియామకం విషయంలో గవర్నర్ ఆమోదించిన...
కేంద్ర ప్రభుత్వం కరోనా కష్టాలను సాకుగా చూపి రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలను ఎగవేయడానికి సిద్ధం అయింది. జూలై 2017లో దేశంలో జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం చేసిన సమయంలోనే...
వాటర్ వార్ తో తెర పైకి కొత్త ఈక్వేషన్లు.. ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్..కేసీఆర్ మధ్య సంబంధాల్లో తేడా వచ్చిందా. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరుగుతోందా. కొద్ది రోజులుగా జరుగుతన్న పరిణామలతో ఎదురవుతున్న...
రాజధాని అంశంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రాజధాని పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశం. అని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు హైకోర్టులో ఒక కౌంటర్ దాఖలు చేసింది. సాయంత్రం నుంచి ఇదే...
హైకోర్టులో హోం శాఖ అఫిడవిట్ దాఖలు… చట్టసభల్లో చర్చపై ప్రస్తావన ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్ర క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఏపీ బీజేపీ నేతలు తాము అమరావతికి అనుకూలమని చెబుతూనే..రాజధాని విషయంలో...
అయోధ్య శంకుస్థాపనకు అమరావతితో పోలిక..విశాఖ ప్రశాతంత పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!! చంద్రబాబు ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. మరోసారి మీడియా ముందుకొచ్చారు. తన డిమాండ్ నుండి పారిపోయారని జగన్ ను ఎద్దేవా చేసారు....
ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు సందర్భానుసారం ఒక్కొసారి ఒక్కోలా ఉంటాయ్. భారత్ భూభాగంలోకి చైనా చొచ్చుకురావడం, గాల్వన్ లోయను ఆక్రమించుకోవాలని చేసినకుట్రలతో భారత్ కన్నేర్రజేసింది.చైనా కంపెనీలకు షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడంతో...
కేంద్రంతోనూ జగన్ పోరాడక తప్పదా..సిద్దమేనా ? సీఎం జగన్ ముందున్న ప్రత్యామ్నాయాలేంటి…?? ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న నిర్ణయాల అమలుకు ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. పేదలకు ఇంటి స్థలాల విషయంలో ఇప్పటికే న్యాయస్థానాల్లో...
5 తరగతి వరకు మాతృభాషలోనే… జగన్ సర్కారుకు సంకటమా… దేశంలో కొత్త విద్యా వ్యవస్థను నిర్ణయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఏపీలో ఎలా అమలవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఏపీలో జగన్ సర్కారు 1నుంచి...
అమరావతి రాజధాని భవిష్యత్తు కొద్ది రోజుల్లో తేలిపోతుంది. సీఎం జగన్ తలపెట్టినట్లు రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయా? లేదా అమరావతినే కొనసాగుతుందా? అనేది కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ బిల్లులు గవర్నర్...
దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రజలే స్వఛ్చందంగా జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ.. రోజువారీ కరోనా కేసుల లెక్కలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటు తెలుగు...
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పీడ్ కు బ్రేకులు పడనున్నాయా.. అంటే పరిస్థితులు అక్కడికే దారి తీసేలా ఉన్నాయి. తన మేకింగ్ తో దేన్నైనా కాంట్రవర్శీ చేయగల వర్మ రీసెంట్ గా తెరకెక్కించేవన్నీ...
ఏపి రాజధాని అంశంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో పాటు ఇటీవలే ఆ పార్టీతో జత కట్టిన జనసేన స్పష్టమైన వైఖరితో ఉన్న విషయం తెలిసిందే. బిజెపి, జనసేన రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్మినారాయణ, పవన్...
మహిళ ల కనీస వివాహ వయస్సు పెంపు పై కేంద్రం దృష్టి సారించింది. మహిళ లు ఏ వయసు లో తల్లి అయితే ఆరోగ్యకరమో అన్న అంశాన్ని అధ్యయనం చేయడానికి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ...
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వాన్ని మోడీ సర్కారు ఇబ్బందులకు గురి చేయగలదని రకరకాల కథనాలు వస్తున్నప్పటికీ వాస్తవంగా ఢిల్లీ స్థాయిలో అలాంటివేమీ జరగడం లేదని రాజకీయ...
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏమాత్రం తగ్గడం లేదు. ఎవరినైనా సరే దేనికైనా రెడీ అనే ధోరణిలో ఆయన వ్యవహార శైలి ఉంది.సాక్షాత్తు అధినేత జగన్ని ఆయన లెక్కపెట్టలేదు.ప్రభుత్వ విధానాలని విమర్శించడానికి వెనుకాడలేదు....
కరోనా మీద ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. మరోసారి లాక్ డౌన్ విధిస్తారా? లేక మరో ప్రత్యామ్నాయం చూస్తారా? అన్నది ఆసక్తికరంగా మారి౦ది.భారత్ లో కరోనా...
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి మీద ఏపీ సర్కార్ ఫుల్ గా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఆర్ధిక లావాదేవీల పై విచారణ కమిటీలను నియమిస్తూ, అందులో ఎమన్నా అవినీతి...
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అటు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇటు రాజకీయాల్లోనూ మరియు ఉన్నత విద్యాసంస్థల నిర్వహణలోనూ ముఖ్య భూమిక పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే....
గాంధీ ఆస్పత్రిలో బెడ్లు లేక రోగులు కిక్కిరిసపో తున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. 2వేల మందికి చికిత్స చేసే సామర్థ్యం కలిగిన గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్నది 247 మంది మాత్రమేనని తెలంగాణ ముఖ్యమంత్రి...
అసంఘటిత రంగ కార్మికులకు అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.వారికి ఆర్థికపరమైన భద్రత కల్పించడానికి కేంద్రం ఈ పథకాన్ని రూపొందించింది. అదే అటల్ పెన్షన్ యోజన స్కీమ్. ఈ పథకం కింద కేవలం...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు విషయంలో జగన్ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీలం సాహ్ని పదవీ కాలాన్ని కేంద్రం మరో...
దశలవారీగా నెలల తరబడి లాక్ డౌన్ విధించినా కూడా కరోనా వైరస్ కేసులు విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ప్రతి రోజు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న కరోనా వైరస్…. మన దేశంలో ఎప్పటికప్పుడు అత్యధికంగా కేసులు నమోదు చేస్తూ ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదైన దేశాలలో ఏడవ స్థానంలో భారత్ నిలిపింది. నిన్న ఒక్కరోజే ఎనిమిది వేల పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రతి రాష్ట్రంలో కూడా తమ రోజువారి రికార్డును ప్రతిరోజు సవరణ చేసుకుంటూ ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం లాక్ డౌన్ నుండి కొన్ని కీలకమైన మినహాయింపులు ఇవ్వడంతో అసలు లాక్ డౌన్ అన్నది ఉందా లేదా అన్న విషయం కొన్ని ప్రాంతాల్లో అయితే స్పష్టంగా తెలియడం లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే కేంద్రం ‘అన్ లాక్’ ప్రక్రియను ప్రారంభించింది. ఒక్క కంటెంట్మెంట్ జోన్ లను మినహాయించి అన్ని చోట్ల మాల్స్ తెరచుకునేందుకు అనుమతులను ఇచ్చిన కేంద్రం ఇప్పుడు అంతర్రాష్ట్ర సర్వీసులను కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రారంభించడానికి ఓకే చెప్పేసింది. అతి తక్కువ కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ పక్కాగా అమలు చేసి…. ఇప్పుడేమో ప్రజలకు స్వాతంత్రం కల్పించడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ కేంద్రం ఒక వ్యూహంతో వెళుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. విషయం ఏమిటంటే కరోనాను లాక్ డౌన్ వల్ల తరిమికొట్టడం అసాధ్యమని కొద్దిరోజులకే అర్థం అయిపోయింది. ఇక లాక్ డౌన్ పేరుతో వ్యాపార కార్యకలాపాలను స్తంభింపచేసి…. ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే బదులు అందుకు ప్రత్యామ్నాయం ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ అనే ఒక మార్గం ఉందని కేంద్రం తెలుసుకున్నారు. దీంతో కరోనా సోకకుండా ప్రజలను ఏమాత్రం కట్టడి చేయలేని అర్థమైన ప్రభుత్వం కరోనా వచ్చినా తట్టుకునే సామర్థ్యాన్ని ప్రజల్లో పెంచడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సామూహికంగా రోగనిరోధకశక్తి పెంచితే కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది అని…. ఇప్పటికే బ్రిటన్, స్వీడన్ వంటి దేశాలు ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు కూడా రుజువులు ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని నేరుగా చెప్పి ఇష్టం వచ్చినట్లు మీరు బయట తిరగకండి అని చెబితే అనేక విమర్శలు వస్తాయి అని…. ప్రజలను కరోనాకు వదిలి పెట్టేస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెడతాయి. దీనితో హెర్డ్ ఇమ్యూనిటీ దేశంలోని ప్రజల మధ్య రావాలి అంటే కొద్ది కొద్దిగా నిబంధనల ఎత్తివేత ద్వారానే అది సాధ్యం అవుతుంది. కేంద్రం ఇచ్చిన సడలింపులలో అతి కీలకమైనది చిన్న పిల్లలు మరియు వృద్ధులు బయటకు రాకపోవడం. వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి వైరస్ సోకినప్పుడు వారిని కాపాడుకోవడం కష్టం అవుతుంది. అందుకే సడలింపులలో కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు అని నిబంధనలు విధించారు. యువతకు మరియు మధ్య వయస్కులకు వైరస్ ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో నమోదు అయిన కేసుల్లో 70 నుంచి 80 శాతం మందికి అసలు లక్షణాలు కనిపించడం లేదు. లక్షణాలు బయట పడకుండా రోగనిరోధకశక్తి ప్రభావంతోనే చాలామందికి తగ్గిపోయి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్లోని కంటెయిన్మెంట్ జోన్లలో ఐసీఎంఆర్ ప్రత్యేక పరీక్షలు చేసింది. పెద్ద ఎత్తున శాంపిళ్లను సేకరించింది. ఈ ఫలితాలతో కరోనా ఎంత మందికి సోకి నయమయిందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా వెళ్తున్నామో లేదో కూడా తెలుస్తుందని అంచనా వేస్తున్నారు...
ఆంధ్రప్రదేశ్లో లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారం రోజూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముందుగా ఎన్నికల కమిషనర్ పదవీ కాలం తగ్గిస్తూ జగన్ సర్కారు జారీ చేసిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర హైకోర్టు...
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరిస్థితుల వల్ల ఇప్పటికే అన్నీ వర్గాల జనాలూ ఎంతోకొంత నష్టపోతూనే ఉన్నారు. ఈ నేపధ్యం లో అందరికీ అండగా ఉండే ప్రయత్నం దిశగా కేంద్రం...
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను రెండు వారాలు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.. పలు ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వం వివిధ ప్రాంతాలలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న వలస కార్మికులకు తీపి కబురు...
న్యూఢిల్లీ: గర్భిణులు అబార్షన్లు చేయించుకునే కాల పరిమితి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 20 వారాల వరకు గర్భం ఉన్నవారికి మాత్రమే అబార్షన్లు చేయించుకునే వెసులుబాటు ఉండగా.. ఇకపై...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారా ? రాజధాని అంశంపై కేంద్ర...
శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని కేంద్రం ప్రభుత్వ నిర్వీర్యం చేసిన నేపథ్యంలో అక్టోబరు 31 తర్వాత జమ్ముకశ్మీర్, లద్దాఖ్లు అధికారికంగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనున్నాయి. దీనికి సంబంధించిన పునర్విభజన...
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో పోస్టు పెయిడ్ మొబైల్ సేవలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొబైల్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో 72 రోజుల తర్వాత పోస్టు పెయిడ్ మొబైల్...
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి చట్టబద్ధమైన మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ మార్గదర్శకాలపై మూడో వారాల్లోగా అఫిడవిట్ ను దాఖలు చేయాలని సూచించింది. జస్టిస్ దీపక్ గుప్తా,...
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ గత ఐదేళ్ల కాలంలో ఉద్యమాలు చేసి, పోలీసు కేసులు ఎదుర్కొంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై నమోదైన...
అమరావతి: ఆంధ్రుల మనోభావాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి లెక్కలేని తనంగా మారిందని టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం విషయంలో రాష్ట్రానికి కేంద్రం...
ఢిల్లీ: దేశంలో డీజిల్, పెట్రోల్ కార్లను నిషేధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అలాంటి చర్యలేవీ ఉండవని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో...