KCR: బీఆర్ఎస్ అధేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ మూడు నెలల విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన...
CM Jagan: విశాఖ కైలాసపురం వద్ద రూ.600 కోట్లతో 15 ఎకరాల స్థలాల్లో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్టు విశాఖలో ఒక...
కొన్ని తల తిక్క పనులు వల్ల కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఇల్లు కట్టకుండా నే గృహప్రవేశం కార్డులు పంచితే నవ్వులపాలు అవుతాం. జగన్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ప్రజల్లో ప్రభుత్వ ఇమేజిని దిగజార్చేలా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో మరోమారు సంచలన అంశం తెరమీదకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లు మరియు బ్రిడ్జీల నిర్మాణం కోసం...
వాటర్ వార్ తో తెర పైకి కొత్త ఈక్వేషన్లు.. ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్..కేసీఆర్ మధ్య సంబంధాల్లో తేడా వచ్చిందా. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరుగుతోందా. కొద్ది రోజులుగా జరుగుతన్న పరిణామలతో ఎదురవుతున్న...
అమరావతి: కేంద్ర బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్కు నిరాశే మిగిలింది. బడ్జెట్లో రెండు యూనివర్శిటీలకు స్వల్ప కేటాయింపులు జరిగాయి. అమరావతి, ప్రాజెక్టుల ఊసే బడ్జెట్లో లేదు. కేంద్ర బడ్జెట్లో ఏపికి న్యాయం...
మేక్ ఇన్ ఇండియా పధకం కింద దేశంలో 111 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. గత మూడేళ్లలో మేకిన్ ఇండియా ప్రాజెక్టుల కింద దేశంలో 1.78లక్షల కోట్ల రూపాయల వ్యయంతో 111 మిలిటరీ ప్రాజెక్టులను...