KCR: బీఆర్ఎస్ అధేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ మూడు నెలల విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన...
KRMB Meeting: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. హైదరాబాద్ జలసౌధలో గురువారం ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగింతపై కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు...
KRMB: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద నీటి విడుదల పై ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. డ్యామ్ కు ఒక వైపు తెలంగాణ పోలీసులు, మరో...
KRMB: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఎట్టకేలకు స్పందించింది. అటు తెలంగాణ, ఇటు ఏపి ప్రభుత్వం ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖలు రాసింది....
Telugu States Water issue; తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం జల వివాదం నలుగుతుంది. కృష్ణా జలాల కోసం రెండు రాష్ట్రాల పాలకులు, మంత్రులు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నారు. తెలంగాణ మంత్రులైతే చాలా అడుగులు ముందుకేసి...