అమరావతి: ఇంధన ధరలు సామాన్యులకు మరింత భారంగా మారాయి. కేంద్ర బడ్జెట్ ప్రభావం ఇంధన ధరలపై తీవ్రంగా పడింది. లీటర్పై రూపాయి సుంకం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు...
అమరావతి: కేంద్ర బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్కు నిరాశే మిగిలింది. బడ్జెట్లో రెండు యూనివర్శిటీలకు స్వల్ప కేటాయింపులు జరిగాయి. అమరావతి, ప్రాజెక్టుల ఊసే బడ్జెట్లో లేదు. కేంద్ర బడ్జెట్లో ఏపికి న్యాయం...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. సాంప్రదాయానికి భిన్నంగా బడ్డెట్ పత్రాలను బ్రీఫ్ కేసులో కాకుండా ఎర్రటి పట్టువస్త్రంలో తీసుకొని వచ్చారు. ఈ...