కేంద్ర బడ్జెట్ 2019-20
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. సాంప్రదాయానికి భిన్నంగా బడ్డెట్ పత్రాలను బ్రీఫ్ కేసులో కాకుండా ఎర్రటి పట్టువస్త్రంలో తీసుకొని వచ్చారు. ఈ...