NewsOrbit

Tag : bisvabhushan harichandan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి హైకోర్టు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ బిశ్వభూషణ్

sharma somaraju
ఏపి హైకోర్టుకు నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు గురువారం ప్రమాణం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ ఏవి రవీంద్ర బాబు, జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్, జస్టిస్ బండారు శ్యామ్ సుందర్,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pocharam Srinivas Reddy: పోచారంకు కరోనా పాజిటివ్ నిర్ధారణ..! ప్రముఖుల్లో గుబులు..!!

sharma somaraju
Pocharam Srinivas Reddy: కరోనా తగ్గుముఖం పట్టింది.. వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి అయ్యాయి కదా.. ఇక భయపడనవసరం లేదు అన్నట్లు సాధారణ ప్రజానీకం మొదలు కొని ప్రముఖుల వరకూ ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించడం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ap assembly budget session: ఏపి అసెంబ్లీ సమావేశాలకు ఖరారైన ముహూర్తం

sharma somaraju
  ap assembly budget session: ఏపి అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 20వ తేదీ నుండి సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్...
న్యూస్

ఈ నెల 30నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

sharma somaraju
  ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు మూహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 30వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట శాసనసభ కార్యదర్శి...
న్యూస్ రాజ‌కీయాలు

గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో సమావేశమైయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

సంచలన నిర్ణయం దిశగా కేంద్రం..! గవర్నర్ పై బాంబ్..??

sharma somaraju
ఏపీలో వేగంగా జరుగుతున్న రాజకీయ, పరిపాలనా విషయాలను గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం..గవర్నర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునున్నదని వార్తలు వస్తున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు, కానగరాజ్ నియామకం విషయంలో గవర్నర్ ఆమోదించిన...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వార్నర్ లా సిక్సులు కొట్టలేదు..! గవాస్కర్ లా డిఫెన్స్ ఆడలేదు..! గవర్నర్ శైలే వేరు..!!

sharma somaraju
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పలు సంఘటనలు చూస్తుంటే… సుమతి శతకంలోని ఒ పద్యం గుర్తుకు వస్తుంది. ‘ఇతరులను నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అందురూ చదివే ఉంటారు, వినే ఉంటారుగా? ఇప్పుడు...