వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు. పదే పదే జగన్ సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ అని...
హైకోర్టులో హోం శాఖ అఫిడవిట్ దాఖలు… చట్టసభల్లో చర్చపై ప్రస్తావన ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్ర క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఏపీ బీజేపీ నేతలు తాము అమరావతికి అనుకూలమని చెబుతూనే..రాజధాని విషయంలో...
గుంటూరు: అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్ట్ అయి.. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించబడిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బెయిల్ మంజూరు అయింది. మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో జయదేవ్ తరఫు...
న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్, బీజేపీలకు దూరమని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఫలితాల అనంతరం హంగ్ ఏర్పడితే కలిసి...