NewsOrbit

Tag : Gandhi Hospital

తెలంగాణ‌ న్యూస్

సికింద్రాబాద్ బైక్ షో రూమ్ అగ్నిప్రమాదంలో 8 మంది మృతి

sharma somaraju
సోమవారం రాత్రి సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జ్ భవనంలోని ఎలక్ట్రికల్ బైక్ షో రూమ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరి ఆడక...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

KCR: ఇంకో ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణం కూల్చివేత‌… భారీ ఆస్ప‌త్రి క‌ట్ట‌నున్న కేసీఆర్‌

sridhar
KCR: గ‌త కొద్దికాలంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. వ‌రంగ‌ల్ లో చారిత్ర‌క జైలు కూల్చివేసి అక్క‌డ భారీ ఆస్ప‌త్రికి శ్రీ‌కారం చుట్టారు. ఇదే రీతిలో ఎర్ర‌గ‌డ్డ‌లోని చెస్ట్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Jagga Reddy: కరోనా వేళ తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక నిర్ణయం..!!

sharma somaraju
Jagga Reddy: ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుండి కరోనా బాధితులు ఇళ్లకు వెళ్లేందుకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: మెట్టు దిగిన కేసీఆర్ … ప‌ట్టు వీడిన జూడాలు

sridhar
KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దీని ఫ‌లితంగా రాష్ట్రంలో జూనియర్‌ డాక్టర్ల(జూడాలు) చేపట్టిన సమ్మెకు శుభం కార్డు ప‌డింది. రెండు రోజులుగా జూడాలు సమ్మె బాట పట్టారు. గురువారం నుంచి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

KCR: కేసీఆర్ మ‌రిచిపోయిన లాజిక్ ఏంటో తెలుసా?

sridhar
KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని కరోనా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. వారిని దైర్యంగా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

KCR: కేసీఆర్‌ లేటుగా అయినా లేటెస్టుగా తీసుకున్న నిర్ణయంతో…

sridhar
KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న‌దైన శైలిలో ప్ర‌త్యేకంగా రాజ‌కీయం నెరిపే సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న తీసుకున్న రెండు నిర్ణ‌యాలు హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణలో కరోనా వైరస్...
తెలంగాణ‌ న్యూస్

Telangana CM KCR: కేసిఆర్ సంచలనం ..! గాంధీలో కోవిడ్ పేషంట్స్ పరామర్శ..!!

sharma somaraju
Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ బుధవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. సిఎం కెసిఆర్ గంట సేపు కరోనా రోగులు ఉన్న  వార్డులలో కలియ తిరిగి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు....
జాతీయం తెలంగాణ‌ న్యూస్

Black Fungus: ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న బ్లాక్ ఫంగస్..తెలంగాణలోనూ గుర్తించిన వైద్యులు..

sharma somaraju
Black Fungus: ఓ పక్క కరోనా మహమ్మారి భయంతో అల్లాడుతున్న ప్రజానీకానికి తాజాగా బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్) కలవర పెడుతోంది. ఇటీవలి కాలం వరకూ గుజరాత్, మహారాష్ట్ర లో  కేసులను గుర్తించగా తాజాగా తెలంగాణలోనూ...
న్యూస్ రాజ‌కీయాలు

షాక్ః దేశంలో మ‌ళ్లీ లౌక్ డౌన్ ….?

sridhar
ఓవైపు దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారిని అరిక‌ట్టేందుకు వివిధ ర‌కాల స‌న్నాహాలు జ‌రుగుతుండ‌గా మ‌రోవైపు టీకా అందుబాటులోకి తెచ్చేందుకు త‌గిన చ‌ర్య‌లు సైతం తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే వివిధ రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ప‌నులు మొద‌ల‌య్యాయి కూడా....
న్యూస్ రాజ‌కీయాలు

సెన్సేషనల్ : హైదరబాద్ నడిబొడ్డు లో ప్రెస్ మీట్ పెట్టబోతున్న విజయశాంతి !? 

sekhar
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కేసీఆర్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం అయిందని, పరిపాలన యంత్రాంగం మొత్తం అటకెక్కింది అని విమర్శించారు. దానికి నిదర్శనం తాజా...
రాజ‌కీయాలు

బ్రేకింగ్ : మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా

arun kanna
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా బారిన పడ్డాడు అని వార్తలు వచ్చిన అనంతరం ఇప్పుడు మరొక వైసీపీ ఎమ్మెల్యే కి ఈ వైరస్ సోకడం కలకలం...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : నిమ్స్ లో ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్

arun kanna
హైదరాబాద్ లోని నిజామాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో భారత్ బయోటెక్ వారి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఐసీఎంఆర్ సూచనమేరకు దేశవ్యాప్తంగా భారత్ బయోటెక్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ...
న్యూస్ బిగ్ స్టోరీ

కరోనాపై భయపెడుతున్న ఆడియో క్లిప్..!

sharma somaraju
కరోనా వైరస్ ఉధృతి పెంచింది. దేశవ్యాప్తంగా రోజు వారి కేసుల సంఖ్య పాతిక వేలకు చేరింది. గడచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద 24,600 కేసులు నమోదు కావడం, నిన్న మొన్న కూడా...
న్యూస్

బ్రేకింగ్ : గాంధీ ఆస్పత్రిలో ఆరుబయటే పడిపోయి ఉన్న కరోనా పేషెంట్లు..! అసలేం జరుగుతోంది?

arun kanna
కరోనా వైరస్ తెలంగాణలో రోజురోజుకి విపరీతమైన వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయాన్ని గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఇది చాలా ఘోరంగా వ్యాపించి ఉండగా… ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో 800 మందికి...
న్యూస్

బ్రేకింగ్ : అన్నీ పరీక్షల పై కేసీఆర్ కీలక నిర్ణయం.. అప్పటిదాకా అంతే….!

arun kanna
కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరింతగా వైరస్ ప్రభావం ఉండటంతోపాటు రాష్ట్రంలో కొత్త పాజిటివ్...
న్యూస్

బ్రేకింగ్ : హైదరాబాద్ లో చనిపోతున్న కరోనా పేషెంట్లను ఏం చేస్తున్నారో తెలుసా..?

arun kanna
హైదరాబాద్ లో రోజూ కనీసం ఐదు వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అదీ కాకుండా ప్రతిరోజూ కనీసం వందల మంది పరిస్థితి విషమంగా తయారవుతోంది. ఇటువంటి సమయంలో...
న్యూస్

బ్రేకింగ్ ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు..! ఏకంగా పది వేలా..?

arun kanna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ప్రళయం ఇంకా తగ్గలేదు. గత 24 గంటల్లో కొత్తగా 497 కేసులు ఏపీ లో నమోదు కాగా 10 మంది మృతి చెందారు. కేసుల సల్హలో అయినా… మృతుల సంఖ్య...
న్యూస్

తెలంగాణలో మొదలైన కరోనా సునామీ..! వీరిని కాపాడడం కష్టమే…?

arun kanna
ఈ నేపథ్యంలో తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ పై తాజా సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు పొంచి ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో...
ట్రెండింగ్

ఇప్పటిదాకా తెలంగాణలో ఇలా జరగలేదు..! కరోనా… మరీ ఇంత దారుణమా ?

arun kanna
గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణలో రికార్డు స్థాయిలో 872 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఒక్క రోజులో న‌మోదైన అత్య‌ధిక కేసుల సంఖ్య ఇదే. నిన్నటి నమోదైన కేసుల సంఖ్యతో పోలిస్తే...
న్యూస్

క్వారంటైన్ కు ఏపీ ఎమ్మెల్యేలంతా? ఆ వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా మరి

arun kanna
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్‌గా తేలింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన ఇటీవలే అమెరికా నుండి వచ్చారని మరియు అతనికి కరోనా లక్షణాలు ఉండడంతో ట్రూ నాట్ తోపాటు ఆర్డి ఆర్పి పరీక్షలు కూడా చేసినట్లు మరియు వాటిలో పాజిటివ్ అని ధ్రువీకరించినట్లు కూడా తెలిసింది. ఆయనతో పాటు అతని గన్ మెన్ కు కూడా ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్లు చెబుతున్నారు. ...
న్యూస్

బ్రేకింగ్ : హైదరాబాదు లో కరోనాకు తొలి డాక్టర్ మృతి

arun kanna
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో 730 పాజిటివ్ కేసులు వచ్చాయి. కరోనా వైరస్ నిర్మూలనలో వైద్యులు ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నారు. కరోనా సోకిన వారి ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా...
న్యూస్

తెలంగాణ లో కరోనా చికిత్స మరియు టెస్టులు చేసే ఆస్పత్రిలు, ల్యాబ్ లు ఇవే..!

arun kanna
తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు లేబరేటరీలలో మరియు ఆసుపత్రులలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం ఇచ్చిన తర్వాత ఆసుపత్రులు మరియు లేబరేటరీలకు ఆ పరీక్షలు నిర్వహించేందుకు తగిన గుర్తింపు కచ్చితంగా ఉండాలని కూడా ఆదేశించింది. ...
న్యూస్

తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ఖర్చు ఎంతంటే…

arun kanna
తెలంగాణ ప్రభుత్వం గత రెండు రోజుల నుండి కేసీఆర్ ఉన్నత స్థాయి అధికారులతో వరుస భేటీలు జరుపుతూ కరోనా నివారణ చర్యలలో కీలకమైన ముందడుగు వేసింది. ఇప్పటికే ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ప్రైవేట్ ల్యాబ్...
న్యూస్

గాంధీ ఆస్పత్రి విషయంలో కేంద్రం సీరియస్ !

Yandamuri
గాంధీ ఆస్పత్రిలో బెడ్లు లేక రోగులు కిక్కిరిసపో తున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. 2వేల మందికి చికిత్స చేసే సామర్థ్యం కలిగిన గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్నది 247 మంది మాత్రమేనని తెలంగాణ ముఖ్యమంత్రి...
న్యూస్

కే‌సి‌ఆర్ కి అసమ్మతి పోటు … బ్యాక్ టూ బ్యాక్ ! 

sekhar
కరోనా వైరస్ కట్టడి చేయడంలో కేసీఆర్ సర్కార్ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇటీవల న్యాయస్థానం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు సరిగ్గా టిఆర్ఎస్ ప్రభుత్వం చేయటం లేదని, ఎన్నిసార్లు చెప్పినా...
ట్రెండింగ్

వైద్యులు బయట… కరోనా పేషెంట్లు లోపల! నిన్నటి నుండి గాంధీ ఆస్పత్రిలో పరిస్థితి ఇదే

arun kanna
తెలంగాణలో కోవిడ్-19 కేసులు రోజూ వందల్లో నమోదు అవుతుంటే అందులో 90 శాతం జీహెచ్ఎంసీ పరిధిలోని కావడం గమనార్హం. దీంతో తెలంగాణ ప్రభుత్వం మొత్తం గాంధీ ఆసుపత్రి ని కరోనా కోసం ప్రత్యేకంగా కేటాయించిన...
న్యూస్

కరోనా డేంజర్! హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఏం జరుగుతుందో మీకు తెలుసా !!

Yandamuri
కరోనా పాజిటివ్ రోగులు అధికంగా వస్తుండడంతో గాంధీ ఆస్పత్రి కిక్కిరిసిపోతోంది దీంతో అక్కడ వైద్య సేవలందించే సిబ్బంది ఉక్కిరి బిక్కిరవుతున్నారు లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ప్రజారవాణా మొదలుకావడంతో తెలంగాణలో వైరస్ పాజిటివ్...
టాప్ స్టోరీస్ న్యూస్

తెలుగు రాష్ట్రాలకు కరోనా భయం…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లు కరోనా వైరస్ వ్యాప్తి ఊహాగానాలే ప్రజలను ఎక్కువగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. చైనాలో ఉద్భవించిన కరోనా మహామ్మారి యావత్ ప్రపంచాన్ని...
టాప్ స్టోరీస్

కుళ్లిన మృతదేహాలకు రీ పోస్టుమార్టం!

Mahesh
హైదరాబాద్: దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రిలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీ పోస్టుమార్టం చేస్తోంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందంతో పాటు గాంధీ సూపరింటెండెంట్ కూడా...
టాప్ స్టోరీస్

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం!

Mahesh
హైదరాబాద్: దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్‌...
టాప్ స్టోరీస్

‘దిశ’ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపారు. దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా...