NewsOrbit

Tag : priyanka reddy case

టాప్ స్టోరీస్

‘దిశ’ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపారు. దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా...
న్యూస్

ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌

Mahesh
న్యూఢిల్లీ: దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్‌...
టాప్ స్టోరీస్

దిశ కేసు.. కోర్టు ముందుకు కీలక సాక్ష్యాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ దిశ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసుల కస్టడీలోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ నేపధ్యంలో మరిన్ని...
న్యూస్

దిశ హత్య: ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
హైదరాబాద్: దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ న్యాయస్థానం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. జిల్లా కోర్టుకు స్పెషల్ కోర్టు హోదా ఇస్తూ...
టాప్ స్టోరీస్

‘దిశ’ హత్యోదంతం.. మతం రంగు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యోదంతంపై కొన్ని శక్తులు మతం రంగును పులుముతున్నాయి. ప్రధాన నిందితుల్లో ఏ1గా ఉన్న వ్యక్తి ఒక మతానికి సంబంధించిన వాడు కావడంతో మత విద్వేషాలను...
టాప్ స్టోరీస్

బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకుండా ఉంటే చాలా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పెట్రల్ బంకుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి.. బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకుండా ఉంటే.. ‘దిశ’ లాంటి ఘటనలు పునరావృతం కాదా ? ఇప్పుడు ఇదే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది....
టాప్ స్టోరీస్

స్త్రీ ఆత్మగౌరవానికి తోడుగా నిలిచేవాడే మగాడు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యువ వైద్యురాలి హత్యోదంతంపై టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు స్పందించాడు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపాడు. తన స్వరంతో ఉన్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. యువ వైద్యురాలి...
టాప్ స్టోరీస్

‘ప్రియాంక రెడ్డి హత్య.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మానవ మృగాలు మనమధ్యనే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ...
టాప్ స్టోరీస్

ప్రియాంకరెడ్డి ఘటనపై ఎందుకీ మౌనం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై యావత్ భారతావని భగ్గుమంటోంది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజా,...
న్యూస్

ప్రియాంక కేసులో ముగ్గురు పోలీసుపై వేటు!

Mahesh
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రియాంకారెడ్డి హత్య కేసులో ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు నిజమని తేలడంతో శంషాబాద్‌ ఎస్సై రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్య...
టాప్ స్టోరీస్

షాద్‌నగర్‌లో టెన్షన్..టెన్షన్..

Mahesh
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. షాద్‌నగర్‌తోపాటు తెలంగాణవ్యాప్తంగా నిరసనజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని.. బాధితురాలిని చంపిన విధంగానే ఆ రాక్షసులను హింసించి చంపేయాలని మహిళలు,...
టాప్ స్టోరీస్

‘ఆ నలుగురిని ఎన్‌కౌంటర్ చేయండి’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యోదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రియాంకరెడ్డిపై అఘాయిత్యానికి ఒడిగట్టినవారిని కఠినంగా శిక్షించాలని...
టాప్ స్టోరీస్

షాద్‌నగర్ కోర్టుకు నిందితులు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్యోదంతంపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ఈ హత్య కేసులో నలుగురు నిందితులను శనివారం షాద్‌నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితులను ఉరిశిక్ష వేయాలంటూ షాద్‌నగర్‌ పోలీస్ స్టేషన్ ఎదుట...
టాప్ స్టోరీస్

ప్రియాంక హత్యాచార ఘటన కలిచివేసిందన్న కీర్తి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరబాద్ లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్యాచారంపై నటి కీర్తి సురేశ్ స్పందించింది. మహిళలకు ఎంతో సురక్షితమైనదని భావించే హైదరాబాద్ నగరంలో ప్రియాంకరెడ్డి దారుణ హత్యకు గురికావడంపై...
టాప్ స్టోరీస్

నలుగురు మానవ మృగాళ్ల పనే

sharma somaraju
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య ఘటనలో ప్రజల హృదయాలను పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ శివారులోని చటాన్‌పల్లి వద్ద...