హైదరాబాద్: తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి స్టేషన్లో ఈ కేసు నమోదైంది. శాయంపేట పరిధి గోవిందాపూర్కు చెందిన 24 ఏళ్ల ఏళ్ల యువతి కనిపించడం లేదంటూ ఆమె...
హైదరాబాద్: దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ న్యాయస్థానం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. జిల్లా కోర్టుకు స్పెషల్ కోర్టు హోదా ఇస్తూ...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ హత్యోదంతం పార్లమెంట్లోను కుదిపేసింది. ఈ ఘటనను రాజ్యసభలో పలువురు సభ్యులు తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు కఠినంగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యువ వైద్యురాలి హత్యోదంతంపై టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు స్పందించాడు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపాడు. తన స్వరంతో ఉన్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. యువ వైద్యురాలి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మానవ మృగాలు మనమధ్యనే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై యావత్ భారతావని భగ్గుమంటోంది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజా,...
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రియాంకారెడ్డి హత్య కేసులో ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు నిజమని తేలడంతో శంషాబాద్ ఎస్సై రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్య...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్యోదంతంపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ఈ హత్య కేసులో నలుగురు నిందితులను శనివారం షాద్నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితులను ఉరిశిక్ష వేయాలంటూ షాద్నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగురాష్ట్రాలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య ఉదంతం తర్వాత మరోమారు ‘జీరో ఎఫ్ఐఆర్’ డిమాండ్ తెరపైకి వచ్చింది. సరిహద్దులతో సంబంధం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిపై జరిగిన అమానుషం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి తగులబెట్టిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అందరూ తమ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసులో సీసీ పుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లారీ డ్రైవర్, క్లీనర్తో...
హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ విచారణ నిమిత్తం హైదరాబాద్కు ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా...