ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా బారిన పడ్డాడు అని వార్తలు వచ్చిన అనంతరం ఇప్పుడు మరొక వైసీపీ ఎమ్మెల్యే కి ఈ వైరస్ సోకడం కలకలం...
హైదరాబాద్ లోని నిజామాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో భారత్ బయోటెక్ వారి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఐసీఎంఆర్ సూచనమేరకు దేశవ్యాప్తంగా భారత్ బయోటెక్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ప్రళయం ఇంకా తగ్గలేదు. గత 24 గంటల్లో కొత్తగా 497 కేసులు ఏపీ లో నమోదు కాగా 10 మంది మృతి చెందారు. కేసుల సల్హలో అయినా… మృతుల సంఖ్య...
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో 730 పాజిటివ్ కేసులు వచ్చాయి. కరోనా వైరస్ నిర్మూలనలో వైద్యులు ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నారు. కరోనా సోకిన వారి ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా...