అయిదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన మెడికో ప్రీతి .. పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేసిఆర్ సర్కార్
సీనియర్ ర్యాగింగ్, వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్లు కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్ధిని ప్రీతి కన్నుమూసినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. అయిదు రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం...