కుని శస్త్ర చికిత్సలకు టార్గెట్ లు సరికాదన్న గవర్నర్ తమిళి సై
కుని శస్త్ర చికిత్సలకు టార్గెట్ లు సరికాదని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. తెలంగాణలోని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల కుటుంబ నియంత్రణ చికిత్సలు వికటించి నలుగురు మహిళలు మృతి చెందడం, మరి...