Janasena: పిఠాపురంలో పోటీ చేసే అంశంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మరో సారి స్పందించారు. టీడీపీ పొత్తులో భాగంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని జనసేన కు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థానం...
Janasena: టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు రెండు లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. మచిలీపట్నం, కాకినాడ లోక్ సభ స్థానాల నుండి జనసేన అభ్యర్ధులు బరిలో దిగనున్నారు....
నువ్వక్కడ.. నేనిక్కడ.. అంటూ మొదలుపెట్టిన కాకినాడ మరియు కోనసీమ జిల్లా కలెక్టర్ల ప్రేమాయణం పెళ్లిదాకా వెళ్ళింది. ఒకరిది చండీగఢ్ మరొకరిది ఉత్తర ప్రదేశ్. కలెక్టర్ అవ్వాలని ఇద్దరి లక్ష్యం. కఠోర శ్రమతో గమ్యం వైపు...
YS Jagan: కాకినాడలో జరిగిన బహిరంగ సభలో సోదరి వైఎస్ షర్మిల వ్యవహారంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ...
Janasena: జనసేన – టీడీపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ పోటే చేసే స్థానాలపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు ప్రారంభించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉమ్మడి...
Kakinada: కాకినాడ తుని మండలం ఎర్రకోనేరు వద్ద దారుణ ఘటన జరిగింది. ఇద్దరు దుండగులు ఓ ఆటోను ఆపి డ్రైవర్ ను డబ్బుల కోసం బెదిరించారు. అతని వద్ద డబ్బులు లాక్కుని కత్తితో దాడి...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నిన్న రాత్రి కాకినాడ సభలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై...
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం కాకినాడలో బహిరంగ నిర్వహించారు. వైసీపీ స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు,...
Road accident: కాకినాడ జిల్లా తాళ్ళరేవు బైపాస్ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు మహిళా కూలీలు మృతి చెందగా మరో అయిదుగురు గాయపడ్డారు....
పిల్లల తల్లిదండ్రులు ఈ ఘటన చూసి అయినా వారి పట్ల జాగ్రతగా ఉండాలనే విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు పలు ప్రాంతాల్లో పిల్లలు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నాయి. చిన్న పిల్లలు...
ఏపిలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు కాకినాడ పర్యటనలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. దీనిపై అధికారులు కేసు నమోదు చేశారు. బుధవారం...
Breaking: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం లో ఘోర విషాదం చోటుచేసుకుంది. జి రాఘంపేట అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలైయ్యారు. గురువారం ఉదయం...
కాకినాడ జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో బలైన యువతి దేవిక (22) కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద ఎత్తున ఆర్ధిక సహాయాన్ని ప్రకటించి తన ఔదర్యాన్ని మరో సారి నిరూపించుకున్నారు. గతంలో బాధిత కుటుంబాలకు...
కాకినాడలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో కొందరు గాయపడ్డారు. కాకినాడ సమీపంలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన జరిగింది....
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు కాకినాడలో పరాభవం జరిగింది. ఇంతకు ముందు ఆయనకు అనుచరుడుగా ఉన్న సిపీఎంసీ విద్యాసంస్థకు చెందిన రత్నాకర్ యే పాల్ కు షాక్ ఇచ్చారు. కేఏ పాల్...
MLC Anantababu: ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంత బాబు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వద్ద అనంత బాబు ఇచ్చిన వ్యాంగ్మూలంకు భిన్నంగా పోస్టుమార్టం నివేదిక...
MLC Driver Murder Case: వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాస్కర్ బాబు (అనంత బాబు) మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు మిస్టరీ వీడిపోయింది. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంత బాబును పోలీసులు...
YCP MLC Anantababu: ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ (అనంత బాబు) ను పోలీసులు అరెస్టు చేశారు. అనంత బాబు డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన...
YCP MLC Anantababu: సాధారణంగా అధికార పార్టీ నేతలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలంటే పోలీసులకు కొంత ఇబ్బందే. ఉన్నతాధికారుల నుండి వత్తిడి ఉంటుందని కేసు విషయంలో తాత్సారం చేస్తుంటారు. అయితే కొద్ది...
YCP MLC: వైసీపీ ఎమ్మెల్సీ ఆనంత ఉదయ్ బాస్కర్ బాబు కారు డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్సీ...
Ola Electric Scooter: పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి.. ఎలక్ట్రిక్ స్కూటర్ లే బెటర్ అని కొనుగోలు చేయాలనుకుంటున్న వాహనదారులు డైలమాలో పడిపోయే పరిస్థితి నెలకొంది. కారణం చూస్తే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఛార్జింగ్ పెడుతున్న...
JD Lakshmi Narayana: సీబీఐ మాజీ జేడి వీవీ లక్ష్మీనారాయణ గురించి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీబీఐ నుండి స్వచ్చంద పదవీ విరమణ చేసి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. 2019...
Kakinada fishermen missing: చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతు అయ్యారు. కాకినాడ పర్లోవపేటకు చెందిన మత్స్యకారులు బోటులో నిన్న చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో ఉండగా బోటు ఇంజన్ ఆగిపోవడంతో...
Big Breaking: కాకినాడ మేయర్ సుంకర పావనిపై మెజార్టీ కార్పోరేటర్ లు అవిశ్వాసం ప్రకటించారు. శుక్రవారం 33 మంది కార్పోరేటర్ లు శుక్రవారం కలెక్టర్ హరికిరణ్ ను కలిశారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ...
Love Marriage: తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన యువతీ యువకులు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో పాటు యువకుడి కంటే యువతి వయసు ఒక సంవత్సరం పెద్దది కావడంతో పెద్దలు...
Breaking: బంగాళాఖాతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు సుమారుగా 296 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి తూర్పు దిశగా 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా...
Volunteers: రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఒకే సారి 33 మంది గ్రామ వాలంటీర్లపై అధికారులు వేటు వేశారు. 33 మంది వాలంటీర్లను విధుల నుండి తొలగిస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి ఉత్తర్వులు...
‘జగనన్న ప్రభుత్వం కడుతున్నది కేవలం ఇళ్లు కాదు… అవి ఊళ్లు’.. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీకి ఇచ్చుకున్న స్లోగన్ ఇది. ఇందులో చాలా నిజం ఉంది. పేదల పక్షపాతిగా సీఎం జగన్...
దివీస్ ల్యాబ్స్ గొడవ పెద్దదవుతోంది. రెండ్రోజులుగా జరుగుతున్న అల్లర్లు పీక్స్కు చేరాయి. స్థానిక కొత్తపాకాల గ్రామస్తులు దివిస్ నిర్మాణ ప్రాంతం దగ్గర ఆందోళనలు ఉదృతం చేశారు. దివిస్ నిర్మించిన ఓ గోడౌన్ను ధ్వంసం చేసి...
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కి అదేవిధంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య ఇటీవల వివాదాలు రాజుకున్న సంగతి తెలిసిందే. మొన్న తూర్పుగోదావరి సమీక్ష సమావేశంలో ఇద్దరు నేతల...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఇటు పాలనను, అటు ప్రభుత్వాన్ని సమతూకంలో నడిపించకపోతే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో కొత్త సమస్యలు ఎదుర్కొనక తప్పదు. దీనికి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ద పడాలి. మొన్నటి...
గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వింత రాజకీయం చోటు చేసుకుంటోంది. ఏ రాష్ట్రంలో అయినా ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీలో గొడవలు ఉంటాయి. దెబ్బతిన్న నాయకులు ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుకుంటారు. ఇక...
(తిరుపతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కొరఢా జులిపిస్తోంది. రాష్ట్రంలో మరో అవినీతి అధికారి అక్రమాస్తులపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కల్గి...
(కాకినాడ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటి వరకూ జిల్లాలో లక్షా 7వేల 888మంది కరోనా బారిన పడగా లక్షా 177 మంది...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేటి ఉదయం ఏపిలోని విశాఖపట్నం- నర్సాపురం మధ్య కాకినాడకు ఎగువన తీరాన్ని తాకింది. గంటకు 22 కిలో...
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సొంత పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. ఢిల్లీలో రఘురామకృష్ణ రాజు రచ్చబండ అనే వేదికతో రోజూ ఏదొక అంశంతో మీడియా ముందుకు వస్తున్నారు. సొంత ప్రభుత్వం అంటూనే...
2019 ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన సమయంలో వైయస్ జగన్ కాకినాడ లో ఫస్ట్ మీటింగ్ పెట్టిన తరువాత తెల్లారే బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. అప్పట్లో అధికారంలో...
జగన్మోహన్ రెడ్డికి మిగతా వాళ్లకు తేడా అదే… ఆయన అలాంటి ఇలాంటి నాయకుడు కాదు… ఎవరో చెప్తే నిర్ణయాలు తీసుకునేవాడు కాదు… ఆయనకు కావాల్సినంత ఎక్స్పిరియన్స్… కావాల్సనంత నెట్వర్క్ ఉన్నాయ్. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక...
బీజేపీ వ్యూహాలకు జగన్ రివర్స్ ప్లాన్ స్థానిక నేతలు నో అంటున్నా..సీఎం వద్ద ఆ హామీతో వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ వీడిన ఒక్కొక్కరూ తిరిగి సొంత...
టార్గెట్ జగన్..బీజేపీ హైకమాండ్ కొత్త స్కెచ్…! కాపు ఉద్యమానికి ఊపిరి..ఓట్లుగా మలచుకొనే ప్లాన్ ఏపీ బీజేపి కొత్త చీఫ్ ను నియమించిన కమలం పార్టీ హైకమాండ్..ఆయన అమలు చేయాల్సిన వ్యూహాన్ని చెప్పి పంపింది. అందులో...
ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కలుగజేసుకోబోమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే న్యాయస్థానానికి తేల్చి చెప్పేసింది. దీంతో ఏపీలోని ప్రతిపక్షాలు అన్నీ బిక్కముఖం వేశాయి. ఇక రాష్ట్రంలో రెండు కీలక జిల్లాలు...
ఆంధ్రప్రదేశ్ లో కీలక మార్పులకు గవర్నర్ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లుతో శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. ఇకపై ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అన్నది అధికారికమైంది. అయితే అంతకంటే ముందే ఏపీలో మరిన్ని...
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతలే ఇసుక దందాలు నిర్వహించి భారీగా దోపిడీకి పాల్పడ్డారని నాడు జగన్మోహన్ రెడ్డితో పాటు వైకాపా నేతలు విమర్శించారు. ఉచిత ఇసుక అంటూనే పెద్ద ఎత్తున టీడీపీ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లు కరోనా వైరస్ వ్యాప్తి ఊహాగానాలే ప్రజలను ఎక్కువగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. చైనాలో ఉద్భవించిన కరోనా మహామ్మారి యావత్ ప్రపంచాన్ని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ చేరుకున్నారు. నగరంలోని జనసేన స్థానిక నేత పంతం నానాజీ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం జరిగిన ఘర్షణలో గాయపడిన జనసేన కార్యకర్తలను నానాజీ...
కాకినాడ: వైసీపీ దాడుల్లో గాయపడ్డ జనసేన కార్యకర్తలను పరామర్శించేందుకు కాకినాడకు వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండ్రోజులుగా ఢిల్లీ పర్యటనలో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తుర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం వైసిపి నేతల దాడిలో గాయపడిన జనసైనికులను పవన్ కళ్యాణ్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కాకినాడలో జనసైనికులపై జరిగిన ఘటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడకే వచ్చి తేల్చుకుంటానంటూ ఆయన హెచ్చరిక జారీ చేశారు. కాకినాడలో జరిగిన సంఘటనకి పోలీసు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని కులాలకు అతీతంగా అర్హులందరికీ వర్తింపజేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కాకినాడలో చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షలో ఆయన...