NewsOrbit

Tag : ysr rytu bharosa

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

JOBS: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. పశు సంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

sharma somaraju
JOBS: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,895 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి పశు సంవర్ధక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: చంద్రబాబు హయాంలో అన్నీ స్కామ్‌లేనని మరో సారి దయ్యబట్టిన సీఎం జగన్

sharma somaraju
CM YS Jagan: చంద్రబాబు పాలనపై సీఎం వైఎస్ జగన్ మరో సారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం పుట్టపర్తిలో అయిదో ఏడాది రెండో విడత వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను సీఎం జగన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రాంతాల మద్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా కూలిపోవాలంటూ సీఎం వైఎస్ జగన్ శాపనార్ధాలు

sharma somaraju
మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ఏన్నో మంచి పనులు చేస్తుంటే అవి ఏమీ ఎల్లో మీడియాలో రావనీ, ఒక వ్యక్తికి అధికారం రావాలని కుతంత్రాలు పన్నుతున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: రేపు నంద్యాల జిల్లాకు సీఎం వైఎస్ జగన్ .. వారి ఖాతాల్లో డబ్బులు జమ

sharma somaraju
CM YS Jagan:  ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) రేపు (సోమవారం) నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. గత కొద్ది నెలలుగా సంక్షేమ పథకాల పంపిణీలను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రారంభిస్తున్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో ప్రజలకు ముందే సంక్రాంతి.. ! చెల్లింపుల జాతర..!!

sharma somaraju
  రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (రేపు) రైతుభరోసా, నివర్ తుఫాను నష్టపరిహారం పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహనరెడ్డి రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. మూడో విడత రైతు...
న్యూస్

‘మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను నెరవేర్చాం’

sharma somaraju
అమరావతి : ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తున్నానని తొలి నుండి చెబుతున్న వైసీపీ అధినేత, ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది..ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను నెరవేర్చినట్లు స్పష్టం చేశారు....
న్యూస్

రాష్ట్రంలో 49లక్షల మంది రైతులకు ‘రైతు భరోసా’ లబ్ది

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పధకం ద్వారా లబ్ధి చేకూరుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన...
టాప్ స్టోరీస్

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక అడుగులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వివిధ అంశాల్లో విజ్ఞాన మార్పిడి, శిక్షణ,  రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో పలు జాతీయ...
టాప్ స్టోరీస్

‘అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని కులాలకు అతీతంగా అర్హులందరికీ వర్తింపజేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కాకినాడలో చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షలో ఆయన...
రాజ‌కీయాలు

‘మాట మార్చిన ప్రభుత్వం’

sharma somaraju
గుంటూరు: నాలుగు నెలల కాలంలో మాటతప్పిన ఏకైన ప్రభుత్వం వైసిపియేనని టిడిపి నేత దూళిపాళ్ళ నరేంద్ర విమర్శించారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ 50వేల రూపాయల...
టాప్ స్టోరీస్

బిజెపి నేతల తొలి విజయం

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి పేరు మార్పు విషయంలో బిజెపి నేతలు విజయం సాధించారు. రైతులకు పెట్టుబడి సాయంగా వైఎస్ఆర్ రైతు భరోసా...
న్యూస్

నాలుగు, అయిదు విడతల రుణ మాఫీ చెల్లు!

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని రైతాంగానికి రుణ మాఫీ కింద ప్రభుత్వం చెల్లించాల్సిన నాలుగు, అయిదు విడతలు ఇక లేనట్లే అని తేలింది. జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చేస్తున్నందున టిడిపి...