NewsOrbit

Tag : janasena chief pawan kalyan

Cinema Entertainment News న్యూస్ సినిమా

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N
Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Janasena: సంక్రాంతి తరువాత అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న పవన్ కళ్యాణ్..?

sharma somaraju
Janasena: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పక్షాలు యాక్టివ్ అవుతున్నాయి. మరో రెండున్నరేళ్లకు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండి రాజకీయ పక్షాలు కరసత్తు ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అధికార విపక్షాల మధ్య ఆరోపణలు,...
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ నేత నడ్డాతో ముగిసిన పవన్ భేటీ..! ఉమ్మడి కమిటీతో తిరుపతి అభ్యర్థి ఎంపిక(ట).. !!

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) బీజెపీ అగ్రనేతలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు...
టాప్ స్టోరీస్ న్యూస్

అంతర్వేది అప్డేట్..! బీజేపీ × వైసీపీ

sharma somaraju
  తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శీ లక్ష్మీనర్శింహస్వామి వారి ఆలయ రథం అగ్నికి ఆహుతి అవ్వడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఆలయాన్ని మంత్రుల...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

“పవనా”లు వీస్తాయా… కమలాలు వికసిస్తాయా…?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనకు బయలుదేరుతుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఒక పక్క హైకోర్టు...
రాజ‌కీయాలు

హాంద్రీనివా బ్రిడ్జి పనులు పరిశీలించిన పవన్

sharma somaraju
కర్నూలు: కర్నూల్ జిల్లా జోహారాపురంలో హంద్రీనీవా బ్రిడ్జి పనులను గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అనంతరం కర్నూలు శివారులో జీ ప్లస్ 2 గృహాలను ఆయన పరిశీలించారు. అక్కడి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు....
టాప్ స్టోరీస్

రాపాక ఉన్నాడో ? లేడో తెలియదు: పవన్

Mahesh
అమరావతి: జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడో, లేడో తనకు తెలియదని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక...
రాజ‌కీయాలు

రాజధానిపై పవన్ యూటర్న్: విజయసాయి రెడ్డి సెటైర్

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ బీజేపీ పెద్దలను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ రాజధానుల విషయంపై మొదట ఒకలా మాట్లాడిన పవన్ కల్యాణ్‌.....
టాప్ స్టోరీస్

రేపు హస్తినకు జనసేనాని పవన్!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళుతున్నారు. బిజెపితో కలిసి నడవాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ పార్టీ పెద్దలతో సమావేశం కావడానికి పవన్ మరో సారి...
న్యూస్

జనసేన కార్యాలయానికి వెళ్లిన రైతులు

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఉంటాయంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అమరావతి రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చెప్పుకోవడానికి మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయానికి...
టాప్ స్టోరీస్

పవన్‌కు షాక్.. మూడు రాజధానులకు ఓటేస్తానన్న రాపాక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్...
టాప్ స్టోరీస్

‘పవన్ పై కేసులు ఉన్నాయా ఏమిటి’?

Mahesh
అమరావతి: అవకాశ వాద రాజకీయాలకు చిరునామాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మారారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సైద్ధాంతిక విలువులు మరిచాడని విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవకాశవాద...
టాప్ స్టోరీస్

హస్తికను సీఎం జగన్.. రాజకీయవర్గాల్లో టెన్షన్!

Mahesh
అమరావతి: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినలో ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా...
టాప్ స్టోరీస్

సీఏఏకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్

Mahesh
విజయవాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు...
టాప్ స్టోరీస్

జనసేన నేతలతో పవన్ భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: బిజెపి నేతలతో చర్చించాల్సిన అంశాలపై పార్టీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. విజయవాడలోని ఫార్చ్యూన్ మురళీ హోటల్ నందు పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి...
టాప్ స్టోరీస్

‘మళ్లీ దాడి చేస్తే చూస్తూ ఊరుకోం’

Mahesh
కాకినాడ: వైసీపీ నేతల భాష దారుణంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో ఇటీవల వైసీపీ దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను మంగళవారం పవన్ పరామర్శించారు. అనంతరం హెలికాన్ టైమ్స్ వద్ద...
రాజ‌కీయాలు

పవన్ కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Mahesh
కాకినాడ: వైసీపీ దాడుల్లో గాయపడ్డ జనసేన కార్యకర్తలను పరామర్శించేందుకు కాకినాడకు వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండ్రోజులుగా ఢిల్లీ పర్యటనలో...
టాప్ స్టోరీస్

జనసేనాని టూర్:కాకినాడలో టెన్షన్..టెన్షన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తుర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం వైసిపి నేతల దాడిలో గాయపడిన జనసైనికులను పవన్ కళ్యాణ్...
టాప్ స్టోరీస్

నడ్డాతో జనసేనాని పవన్ భేటీ

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) అమరావతి: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను...
టాప్ స్టోరీస్

జనసేనలో చర్చించే పరిస్థితి లేదు: రాపాక

Mahesh
అమరావతి: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధిష్ఠానం తనను అడిగే పరిస్థితి, తాను చెప్పే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. శనివారం మంగళగిరిలో జరిగిన...
టాప్ స్టోరీస్

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే బూతు పురాణం

Mahesh
కాకినాడ: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాన్‌ను ఉద్దేశించి కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం కాకినాడలో...
టాప్ స్టోరీస్

‘అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని ప్రాంతంలో రైతులు ప్రజాస్వామ్య విధానంలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్పారు. చినకాకాని...
రాజ‌కీయాలు

పవన్ టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్!

Mahesh
అమరావతి: టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అయిన పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ పెంచుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం అమరావతి రైతులను పరామర్శించడానికి రాజధానిలో పర్యటించిన...
టాప్ స్టోరీస్

పవన్‌ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత

Mahesh
అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు మంగళవారం కృష్ణయపాలెం నుంచి మందడం వెళ్తున్న సమయంలో పవన్‌ను పోలీసులు...
టాప్ స్టోరీస్

అమరావతిలో పర్యటించనున్న పవన్

Mahesh
మంగళగిరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం అమరావతిలో పర్యటించనున్నారు. మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు పవన్‌ కల్యాణ్‌ సంఘీభావం తెలపనున్నారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై పవన్ మాటేంటి ?

Mahesh
అమరావతి: జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, మూడు...
టాప్ స్టోరీస్

పవన్ కళ్యాణ్ ఏమయినట్లు!?

sharma somaraju
అమరావతి: అమరావతి ప్రాంతంలోని రైతాంగం తొమ్మిది రోజులుగా తీవ్ర ఆందోళన చెందుతూ రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పక్కకు కన్నెత్తి చూడకపోవడం ఏమిటి? ఆయన ఎక్కడ ఉన్నారు?...
టాప్ స్టోరీస్

చిరంజీవి మళ్లీ దూకేస్తారేమో: సోమరెడ్డి

Mahesh
అమరావతి: మూడు రాజధానులపై సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థించిన సినీ నటుడు చిరంజీవిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ గడ్డపై ఉంటూ సినిమాలు, వ్యాపారాలు చేసుకునే పెద్దన్నకు...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల ఆందోళనకు జనసేన సంఘీభావం

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంతంలో జనసేన నేతల బృందం పర్యటిస్తోంది. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్, కొణిదల నాగబాబు ఆధ్వర్యంలో జనసేన బృందం రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తూ ఆందోళన చేస్తున్న రైతాంగానికి సంఘీభావం...
టాప్ స్టోరీస్

‘రైతు సమస్యలు పిఎం దృష్టికి తీసుకెళతా’

sharma somaraju
కడప: రాయలసీమలోని రైతు సమస్యలను ప్రధాని మోది దృష్టికి తీసుకువెళతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ఇక్కడి రైతుల సమస్యలు, యువత సమస్యలు పట్టించుకోవడం లేదని...
టాప్ స్టోరీస్

‘సీమలో జనసేనాని పర్యటనపై ఆసక్తి’

sharma somaraju
అమరావతి: వివిధ అంశాలలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఒక పక్క పవన్ పర్యటనను అడ్డుకుంటామని రాయలసీమ...
టాప్ స్టోరీస్

‘అవకాశవాద రాజకీయాలు చేయం’

sharma somaraju
హైదరాబాద్: అవకాశవాద రాజకీయాలకు ‘జనసేన’ దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. సంప్రదాయ, సంకుచిత రాజకీయాలను పక్కనబెట్టాలని అన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయం లో సోమవారం రాజకీయ వ్యవహారాల కమిటీ...
న్యూస్

గవర్నర్‌కు ఇసుక సమస్యపై వినతి

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై జనసేన పార్టీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణన్ హరిచందన్‌కు వినతి పత్రం సమర్పించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ...
టాప్ స్టోరీస్

కోరి తెచ్చుకున్న వ్యక్తికి బదిలీ ఎందుకు?

Mahesh
విశాఖపట్నం: ఏపీ సీఎస్ గా కోరి తెచ్చుకున్న ఎల్వీ సుబమణ్యంను ఎందుకు బదిలీ చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయనను తప్పించారంటే..ఏవో తప్పులు జరిగినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. విశాఖలో...
రాజ‌కీయాలు

‘పవన్ ఓ అజ్ఞానవాసి’!

Mahesh
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ సినిమా తీసి ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు అందించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో పవన్ లాంగ్ మార్చ్ పై మంత్రి ఘాటుగా...
న్యూస్

ఆర్‌టిసి కార్మికులకు జనసేనాని మద్దతు

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ఆర్‌టిసి కార్మికులు 27 రోజులుగా సమ్మెలో ఉండటం బాధాకరమైన విషయం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో ఆర్‌టిసి కార్మిక సంఘాల జెఎసి నేతలు నేడు బంజారాహిల్స్‌‌లోని...
టాప్ స్టోరీస్

ప్రతిపక్షం మూడ్‌లోంచి ఇంకా బయటకు రాలేదు!

Siva Prasad
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి రాష్ట్రంలో అధికారం చేపట్టి వంద రోజులు దాటింది. ఈ సందర్భంగా జగన్ పాలనపై సమీక్షలు జరిగాయి. ప్రతిపక్షం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కొత్త ప్రభుత్వం పాలనకు...
టాప్ స్టోరీస్

పోరుబాటలో రాజధాని రైతులు

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతికి ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతాంగం పోరుబాటకు సమాయత్తం అవుతున్నారు. తాము చేపట్టనున్న ఆందోళనకు వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న గుంటూరులో...
రాజ‌కీయాలు

జనసేనలో హడావుడి!

Siva Prasad
అమరావతి: పార్టీ బలోపేతానికి జనసేన నేత పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. ఇప్పటికే పార్టీ పోలిట్‌బ్యూరోను, రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించిన పవన్ కళ్యాణ్ ఇక సమావేశాలు జరిపి పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై...
టాప్ స్టోరీస్

జనసేన పార్టీ మానిఫెస్టో విడుదల

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 3: ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే జనసేన కూడా అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు పలు వరాలతో కూడిన మానిఫెస్టోను విడుదల చేసింది.దేశంలోని ఇతర రాష్ట్రాలకు...
సినిమా

ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఇష్టం…..

Siva Prasad
ప్ర‌జా సేవ కోసం సినిమాల‌ను, స్టార్ ఇమేజ్‌ను వ‌దిలి రాజ‌కీయాల్లోకి వచ్చిన హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్. జ‌న‌సేన పార్టీని స్థాపించి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. హీరోగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు....
టాప్ స్టోరీస్

సేనానీ.. మీ సైన్యమేది?

Kamesh
ఒకవైపు సార్వత్రిక ఎన్నికల  షెడ్యూలు ముంచుకొచ్చేస్తోంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైపోయింది. ఆదివారం సాయంత్రమే ప్రకటన వచ్చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన...
న్యూస్

మీరే బలం..మీరే బలహీనత

sarath
ఒంగోలు, మార్చి 5 :  అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు అంతా నాయకులు కావచ్చు కానీ, ప్రతికూల పరిస్థితుల్లో నిలబడే వాడే తన దృష్టిలో నిజమైన నాయకుడని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు....
న్యూస్

‘పవన్‌’కి ఆల్ ద బెస్ట్ చెప్పిన గవర్నర్

sharma somaraju
కర్నూలు, ఫిబ్రవరి 27: జనసేనాని పవన్ కళ్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆల్ ద బెస్ట్ చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటన ముగించుకొని కడప జిల్లాకు వెళుతున్న జనసేన అధినేత...
టాప్ స్టోరీస్

ఎన్నికలకు వేళాయె!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నిపార్టీల అధినేతలు, నేతలు ఎన్నికల్లో  గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్దమౌతున్నారు. ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్...