NewsOrbit

Tag : ap cp ys jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP : వీళ్ల పెత్తనం పెరిగితే వైసీపీ సర్వనాశనం ఖాయం??

sharma somaraju
YCP : ప్రస్తుతం రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ చాలా స్ట్రాంగ్ గానే ఉంది. కానీ చాలా ప్రాంతాల్లో పార్టీ క్యాడర్ లో అంతర్గత విబేధాలు ఉన్నాయనేది కాదనలేని వాస్తవం. కొంత మంది...
టాప్ స్టోరీస్

సందేహాలకు సమాధానాలు ఏవీ!?

Siva Prasad
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి గ్రామ సచివాలయాల పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకయ్యాయన్న వార్తను ప్రభుత్వం ఖండిస్తున్నది. ఇప్పటికి అందుతున్న సూచనల ప్రకారం తాము వెల్లడించిన పరీక్షా ఫలితాలతోనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్లు...
టాప్ స్టోరీస్

ఇద్దరిలో ఎవరి మాట నెగ్గుతుందో!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశం కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కెసిఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24న సమావేశం కానున్నారు....
టాప్ స్టోరీస్

ప్రతిపక్షం మూడ్‌లోంచి ఇంకా బయటకు రాలేదు!

Siva Prasad
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి రాష్ట్రంలో అధికారం చేపట్టి వంద రోజులు దాటింది. ఈ సందర్భంగా జగన్ పాలనపై సమీక్షలు జరిగాయి. ప్రతిపక్షం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కొత్త ప్రభుత్వం పాలనకు...
టాప్ స్టోరీస్

పల్నాటి యుద్ధంలో గెలుపెవరిది?

Siva Prasad
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పల్నాడు రణక్షేత్రంగా అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం ఢీకొన్నాయి. టిడిపి అధినేత పిలుపునిచ్చిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేయాలన్న వైసిపి ప్రభుత్వం పట్టుదల నెరవేరింది. ఎక్కడికక్కడ తెలుగుదేశం శ్రేణులను...
టాప్ స్టోరీస్

కేంద్రం ఎందుకు వెనక్కు వెళ్లినట్లు!?

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రెండు వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్  ఉపసంహరించుకుందన్న వార్త సంచలనం సృష్టించింది. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో, అమరావతి...
టాప్ స్టోరీస్

డిప్యుటేషన్‌కు అడ్డాలు!

sharma somaraju
అమరావతి: తనకు నచ్చిన అఖిల భారత సర్వీసు అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రయత్నాలకు కేంద్రం మోకాలడ్డుతోంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు అధికారులు రాష్ట్రంలో...