YCP : ప్రస్తుతం రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ చాలా స్ట్రాంగ్ గానే ఉంది. కానీ చాలా ప్రాంతాల్లో పార్టీ క్యాడర్ లో అంతర్గత విబేధాలు ఉన్నాయనేది కాదనలేని వాస్తవం. కొంత మంది...
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి గ్రామ సచివాలయాల పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకయ్యాయన్న వార్తను ప్రభుత్వం ఖండిస్తున్నది. ఇప్పటికి అందుతున్న సూచనల ప్రకారం తాము వెల్లడించిన పరీక్షా ఫలితాలతోనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్లు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశం కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కెసిఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24న సమావేశం కానున్నారు....
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి రాష్ట్రంలో అధికారం చేపట్టి వంద రోజులు దాటింది. ఈ సందర్భంగా జగన్ పాలనపై సమీక్షలు జరిగాయి. ప్రతిపక్షం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కొత్త ప్రభుత్వం పాలనకు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రెండు వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్ ఉపసంహరించుకుందన్న వార్త సంచలనం సృష్టించింది. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో, అమరావతి...
అమరావతి: తనకు నచ్చిన అఖిల భారత సర్వీసు అధికారులను ఆంధ్రప్రదేశ్కు రప్పించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రయత్నాలకు కేంద్రం మోకాలడ్డుతోంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు అధికారులు రాష్ట్రంలో...