ప్రస్తుతం దేశంలో…, సోషల్ మీడియాలో అత్యంత చర్చనీయాంశంగా మారిన వార్త ఇది. నిమిషాల వ్యవధిలో లక్షల మందికి చేరుతుంది. గంటల్లోనే కోట్లాది మందిని చేరింది. అదే… “వచ్చే ఆదివారం నుండి సోషల్ మీడియాకి దూరమవనున్నట్టు...
అమరావతి : దేశం లోని ఎ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కువైట్ దౌత్య కార్యాలయ పునరావాస కేంద్రంలో చిక్కుకున్న పశ్చిమ గోదావరి జిల్లా మహిళల దీనావస్థపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. అక్రమ రవాణాకు గురైన దాదాపు యువతులు కువైట్లోని ఇండియన్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసిపి ఎమ్మెల్యేలు ఎంత మంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. 20మంది ఎమ్మెల్యేలా?...
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ బీజేపీ పెద్దలను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ రాజధానుల విషయంపై మొదట ఒకలా మాట్లాడిన పవన్ కల్యాణ్.....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒంటరిగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడే జంతువులు పులులు. తమ ప్రాంతంలోకి వేరే పులి ఎంటరైతే ఏ మాత్రం ఊరుకోవు. దాంతో పోట్లాడి అయిన సరే ఆధిపత్యం చూపించాలనుకుంటాయి. తాజాగా ఓ అడవిలో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కోడిగుడ్డు ఉడికించిన తర్వాత పెంకు వలవడం పెద్ద పని. దాన్ని ముందు ఆరబెట్టాలి. తర్వాత జాగ్రత్తగా పెంకు వలవాలి. ఇదంతా అనవసరం అంటున్నాడు ఒక పెద్దమనిషి. బాయిల్డ్ ఎగ్ పెంకు...
హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఓ నెటిజన్ చేసిన ట్వీటే ఇద్దరి మధ్య వివాదానికి కారణం. ‘జిహాదీలుగా మారాలనుకునే చాలా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఎన్ రావు, బిసిజి కమిటీల నివేదికపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
అమరావతి: రాజధాని అంటే ఏదో ఒక ఆఫీసు కట్టడం కాదనీ, భవిష్యత్తును తీర్చిదిద్దేదే రాజధాని అనీ టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపి రాజధాని ఏదని ఎవరైనా...
అమరావతి: ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోరుతూ...
అమరావతి: ఉల్లిపాయల కోసం ఏపీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినే పవన్ కల్యాణ్ అన్నారు. ఉల్లి కోసం జనాలు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం ఏముందని పవన్ ప్రశ్నించారు....
అమరావతి: మన బిడ్డలు ఉపాది కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి ఉండరాదనే కాలికి బలపం కట్టుకుని సంస్థల చుట్టూ తిరిగి పెట్టుబడులు రాబట్టామని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు....
అమరావతి: చంద్రబాబు అమరావతి పర్యటనలో వైసిపి కుట్రలు బయటపడతాయన్న భయంతో కాన్వాయ్పై వైసిపి గుండాలను రప్పించి దాడులు చేయిస్తారా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబు అమరావతి పర్యటనలో...
అమరావతి: వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ కవితా హృదయంతో రాసిన ప్రేమలేఖ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి రాసిందో అందరికీ ఇట్టే అర్థం అవుతుంది. చూడండి ఆయన ఏమని రాసారో.. ‘ఇదే నా మొదటి ప్రేమలేఖ....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆ కుర్రవాడు కలర్ బ్లైండ్. అంటే అతను అందరిలాగా రంగులు చూడలేడు. ప్రపంచం అంతా తెలుపు నలుపు సినిమాలా ఉంటుంది. అలాంటి వారికోసం ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లజోడు ధరించే...
అమరావతి: వైసిపి ఆరు నెలల పాలనను ఆరు పదాల్లో విశ్లేషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ట్విట్టర్ వేదికగా జగన్మోహనరెడ్డి పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘జగన్ రెడ్డి గారి ఆరు నెలల పాలన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పెళ్లిళ్లలో మహిళలు ఉన్న నగలన్నీ పెట్టుకుని తయారవుతారు. ఇక వధువు గురించి అయితే చెప్పనక్కరలేదు. వంటి నిండా బంగారు ఆభరణాలతో అలంకరించుకుంటారు. పాకిస్థాన్లో ఒక పెళ్లికూతురు బంగారు నగలకు బదులు...
అమరావతి: కడప స్టీలు ప్లాంట్, దుగరాజపట్నం లాభదాయకం కావు, 2016 జనాభా లెక్కలయ్యే వరకూ అసెంబ్లీ సీట్లు పెంచము అని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 22...
అమరావతి: ఎన్నికల ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దాడిని ఎదుర్కోవడం ఇప్పుడు సిఎం జగన్ వంతయింది. చంద్రబాబు ప్రభుత్వంలోనే...
అమరావతి: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఈ ప్రజావేదికతోనే మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వెల్లడించి అయిదు నెలలు దాటినా రాష్ట్ర వ్యాప్తంగా ఆ దిశగా అధికారులు తీసుకున్న చర్యలు లేకపోవడంపై ఆక్షేపణలు...
అమరావతి: రాష్ట్రంలో ఇసుక అవినీతిపై జనసేన పోరాటం ఇప్పుడే ప్రారంభమయ్యిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై జనసైనికులు నిఘా ఉంచాలంటూ పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి తన ఇసుక...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై దేశ రాజధాని ఢిల్లీలో ఇలా అనుకుంటున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ద హిందూ ఆంగ్ల దినపత్రికలో ప్రచురించిన వ్యంగ్య చిత్రాన్ని (కాళ్లకు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బాలీవుడ్లో అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి.. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఒకరినొకరు చొక్కా పట్టుకుని కొట్టుకున్నారు. సినిమాల్లో హీరో, విలన్ మధ్య జరిగే ఫైటింగ్ తరహాలో ఫైట్ చేశారు. ఈ...