ప్రస్తుతం దేశంలో…, సోషల్ మీడియాలో అత్యంత చర్చనీయాంశంగా మారిన వార్త ఇది. నిమిషాల వ్యవధిలో లక్షల మందికి చేరుతుంది. గంటల్లోనే కోట్లాది మందిని చేరింది. అదే… “వచ్చే ఆదివారం నుండి సోషల్ మీడియాకి దూరమవనున్నట్టు...
న్యూఢిల్లీ: స్వచ్ఛ్ భారత్ లో భాగంగా తమిళనాడులోని మహాబలిపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. శనివారం చెన్నై బీచ్లో ఉన్న చెత్తను స్వయంగా తొలగించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రధాని మోదీ తన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో రెండవ దఫా చర్చలకు ముందు శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక అరగంట సేపు మాహాబలిపురం బీచ్లో చెత్త ఏరుతూ గడిపారు. సముద్రపు ఒడ్డున...
అన్ని రంగాల ప్రముఖులకు ట్వీట్లు పోలింగ్ పెరిగేలా చూడాలని వినతి నటులు.. క్రీడాకారులు.. నాయకులు ప్రతిపక్ష నేతలకూ మోదీ మార్కు ట్వీట్ తెలుగు ప్రముఖులనూ మరువని ప్రధాని న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్...