(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆ కుర్రవాడు కలర్ బ్లైండ్. అంటే అతను అందరిలాగా రంగులు చూడలేడు. ప్రపంచం అంతా తెలుపు నలుపు సినిమాలా ఉంటుంది. అలాంటి వారికోసం ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లజోడు ధరించే...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి రాజకీయ పార్టీకి చెందిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని, డ్యాన్స్ చేసిన ఓ తహసీల్దారుకు పైఅధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. శ్రీకాకులం జిల్లా భామిని మండలంలో...
అమరావతి: ఏపి అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ఏర్పాటు అంశంలో యుటర్న్ తీసుకోవడాన్ని నెటిజన్లు విమర్శిస్తున్నారు. టిడిపి హయాంలో ఇంగ్లీష్ మీడియంను ఒక ఇచ్చికంగా అదీ...
అమరావతి: పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ అధికారులు వినూత్న ప్రక్రియ చేపట్టారు. కేజీ ప్లాస్టిక్ తీసుకువస్తే ఆరు కోడిగుడ్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.లీవ్ ప్లాస్టిక్ అనే...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత శనివారం పోలీసులు, న్యాయవాదుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఓ మహిళా పోలీసు అధికారి దాడికి గురైంది. అంతేకాదు ఆమెకు చెందిన 9 ఎంఎం సర్వీస్ పిస్టల్ కూడా...
అమరావతి: అబ్దుల్లాపూర్మెట్ ఘటన నేపథ్యంలో పలువురు మహిళా తహశీల్దార్లు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మహిళా తహశీల్దార్ ఉమామహేశ్వరి తన ఛాంబర్లో అడ్డంగా తాడు కట్టించి, అర్జీలు ఇచ్చే వారు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యను ప్రభుత్వంతో సహా అందరూ ఖండిస్తుండగా మరో పక్క ఈ దారుణం రెవెన్యూ శాఖ నుండి ప్రజలు ఎదుర్కొంటున్న బెడదపై చర్చకు దారి తీస్తున్నది....
అమరావతి: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహరంపై ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్...
హైదరాబాద్: భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయన్న వంకతో ఓ భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం 2019 జూన్ 27న కుషాయిగూడకు చెందిన ముస్తఫాతో రుక్సానా బేగం పెళ్లి...
అమరావతి: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ఏపీ సిఎం వైఎస్ జగన్ పెట్టుకున్న అభ్యర్థనను హైదరాబాద్లోని సిబిఐ కోర్టు కొట్టివేసింది. జగన్ పిటిషన్పై సిబిఐ న్యాయస్థానంలో గత నెల 18న ఇరువైపుల వాదనలు...
ఇరవై మందికి పైగా అతి మితవాద పార్టీలకి చెందిన ఐరోపా పార్లమెంట్ సభ్యులని కశ్మీర్ “ప్రైవేటు పర్యటన” కోసం తీసుకువచ్చిన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ తప్పుడు ఆలోచన భారతదేశాన్ని, ఇక్కడి...