NewsOrbit

Tag : news updates

న్యూస్

అమరావతి రైతులకు సిపిఐ మద్దతు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధాని అమరావతి నుండి విశాఖకు తరలించే హక్కు సిఎం జగన్‌కు లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం ఆయన సిపిఐ నేతల బృందంతో మందడం,...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతులకూ న్యాయం చేస్తాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని రైతుల విషయంలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరో సారి పేర్కొన్నారు. విజయవాడ ఆర్‌టిసి బస్...
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ భేటీ వాయిదా!

Mahesh
అమరావతి: రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు సోమవారం జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ వాయిదా పడింది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడతో ఈ భేటీని...
టాప్ స్టోరీస్

‘సీఎం పదవి చిచ్చు.. కేసీఆర్ ప్రాణాలకు ముప్పు’!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందా? కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయా ? కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ చొరవతోనే మత్స్యకారుల విడుదల

Mahesh
అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలతో పాకిస్తాన్‌ చెరలో ఉన్న ఆంధ్రా జాలర్లు విడుదల అవుతున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అయితే, మత్స్యకారులు తమ వల్లే విడుదల అవుతున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం...
టాప్ స్టోరీస్

‘కోర్టు విచారణకు హజరుకావాల్సిందే!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జగన్,విజయసాయిరెడ్డి కోర్టుకు తప్పకుండా హాజరు కావాలని హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏ 1, ఏ2 నిందితులు ప్రతి శుక్రవారం...
మీడియా

అరుపులూ – అవగాహనా రాహిత్యం

sharma somaraju
  పాఠ్యపుస్తకాలలో సతతహరితారణ్యాలు అనే మాట ఎదురైనపుడు అరణ్యాలు ఎలా పచ్చగా ఉంటాయి ? ఏదో ఒక కాలంలో   ఎండిపోవాలి కదా ? అనే ప్రశ్నలు ఎదురయ్యేవి ఆలోచించినపుడు! సదా టీవీ న్యూస్ ఛానళ్ళు...
టాప్ స్టోరీస్

‘ప్రభుత్వ పాలన ఒక్క చోట నుండే జరగాలి’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఒక్క చోట నుండే ఉండాలన్న అభిప్రాయాన్ని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. పరిపాలన ఎక్కడ నుండి అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమని ఆయన అన్నారు. మూడు...
టాప్ స్టోరీస్

అయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం

Mahesh
గుంటూరు: 12 ఏళ్ల క్రితం హత్యకు గురైన బీ.ఫార్మసీ విద్యార్థిని అయేషామీరా మృతదేహానికి శనివారం రీ పోస్టు మార్టం చేస్తున్నారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో మత పెద్దలు, కుటుంబ సభ్యులు సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు....
టాప్ స్టోరీస్

సీఎంపై ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చిన టీడీపీ

Mahesh
అమరావతి: సీఎం జగన్ పై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రివిలైజ్‌ నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ వక్రీకరించారని ఆరోపిస్తూ సీఎంపై ప్రివిలైజ్‌ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు స్పీకర్...
టాప్ స్టోరీస్

నా విందు.. నా ఇష్టం..

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీలో ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఇచ్చిన విందుపై తాను ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాత్రి...
టాప్ స్టోరీస్

‘ఉల్లి’ చర్చలో సవాళ్లు, ప్రతి సవాళ్లు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఉల్లి ధరలపై శాసనసభలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చ అధికార, విపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారి తీసింది. టిడిపి డిమాండ్‌తో స్పీకర్ తమ్మినేని సీతారాం స్వల్ప...
టాప్ స్టోరీస్

‘సన్న బియ్యం’ మేమెప్పుడిస్తామన్నాం!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి అసెంబ్లీలో శీతాకాల సమావేశాల్లో రెండో రోజు సన్నబియ్యం పంపిణీపై పెద్ద చర్చే జరిగింది. సన్న బియ్యం పంపిణీపై వైసిపి ప్రభుత్వం మాటతప్పిందని టిడిపి ఉప నేత కింజరపు...
టాప్ స్టోరీస్

రాజధానిని అభివృద్ధి చేస్తాం: బొత్స

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉన్నట్లు ఏపీ మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాజధాని విషయంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. అమరావతిలో టీడీపీ...
వ్యాఖ్య

ఏ కలుగులకీ ప్రస్థానం??

sharma somaraju
మన సమాజంలో స్త్రీలకు రక్షణ  కొరవడం హఠాత్తుగా నవంర్ చివరివారంలోనే మొదలైన కొత్త ధోరణేం కాదు. అకాశంలో సగం, పాతాళంలో ముప్పాతిక అంటూ రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ భాషలో అపారమయిన హృదయ వైశాల్యం ప్రదర్శించడంలో...
రాజ‌కీయాలు

అసెంబ్లీలో పవన్ పేరు ప్రస్తావన: అడ్డుకున్న స్పీకర్

sharma somaraju
అమరావతి: మహిళల భద్రత అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా..జనసేన అధినేత పవన్ పేరు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి చరిత్రలో నిలిచిన నాయకుడు...
న్యూస్

ప్రాణం తీసిన ఉల్లి

Mahesh
ఉల్లి ధరలు అమాంతంగా పెరగడంతో ఉల్లిపాయల కోసం క్యూలైన్లలో సామాన్యులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలోని రైతు బజార్‌లో సాంబయ్య (55) ఏకంగా ప్రాణాలే విడిచాడు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న...
టాప్ స్టోరీస్

నేనే పరమశివుడిని: నిత్యానంద భాషణ!

Siva Prasad
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అత్యాచారం, కిడ్నాప్ అభియోగాలను ఎదుర్కొంటూ పరారీలో ఉన్న నిత్యానంద పరమశివుడట. ఆ మాట ఆయనే చెప్పుకుంటున్నాడు. దానికన్నా విచిత్రం ఏమంటే ఆయన ఆ మాటలు చెబితే వినేవాళ్లు ఉన్నారు....
టాప్ స్టోరీస్

‘అసత్యాలతో మభ్యపెట్టలేరు’

sharma somaraju
విజయవాడ: ఇసుక సమస్యపై ముఖ్యమంత్రి అసత్యాలతో ప్రజలను మోసం చేయలేరని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో చంద్రబాబు 12 గంటల దీక్ష...
న్యూస్

లోకోపైలెట్ ఆరోగ్య పరిస్థితి విషమం

sharma somaraju
హైదరాబాద్: కాచిగూడ స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఎంఎంటిఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు కేర్ ఆసుపత్రి సూపర్నిటెండెంట్ డాక్టర్ సుష్మ తెలియజేశారు. ప్రమాదంలో...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ప్రైవేటీకరణకే కేసీఆర్ మొగ్గు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విధుల్లో చేరేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ఆర్టీసీ కార్మికుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కీలక ప్రకటన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 5,100 ప్రైవేట్ బస్సులను తీసుకొస్తున్నట్టు...
టాప్ స్టోరీస్

మహిళా తహశీల్దార్‌‌ ముందస్తు జాగ్రత్త!

sharma somaraju
అమరావతి: అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన నేపథ్యంలో పలువురు మహిళా తహశీల్దార్‌లు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మహిళా తహశీల్దార్ ఉమామహేశ్వరి తన ఛాంబర్‌లో అడ్డంగా తాడు కట్టించి, అర్జీలు ఇచ్చే వారు...
టాప్ స్టోరీస్

కవాతుకు కదిలివచ్చిన జనసైనికులు

sharma somaraju
విశాఖ: రాష్ట్రంలో ఇసుక సమస్యను నిరసిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే లాంగ్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనసైనికులు, భవన నిర్మాణ కార్మికులు విశాఖకు చేరుకోవడంతో...
టాప్ స్టోరీస్

మొసలితో పోరాడిన బాలిక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రాణపాయ స్థితిలో ఉన్న తన స్నేహితురాలి కోసం ఓ బాలిక.. మొసలితో పోరాడింది. తన ప్రాణాలకు తెగించి స్నేహితురాలి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన జింబాబ్వేలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…...
సినిమా

సైరా వివాదంపై చ‌ర‌ణ్ స్పంద‌న‌

Siva Prasad
బ్రిటీష్ వారిని ఎదిరించి ప్రాణాలు అర్పించిన తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. ఈయ‌న జీవిత చ‌రిత్ర‌తో రూపొందుతోన్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించారు. అయితే ఈ సినిమా...