తిరుమల: మూడు రాజధానుల ఏర్పాటు సీఎం ఆలోచన మాత్రమేనని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలోని 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సి, ఎస్టిలకు ప్రత్యేక కమిషన్లపై చర్చ జరిగింది. టిడిపి...
మన సమాజంలో స్త్రీలకు రక్షణ కొరవడం హఠాత్తుగా నవంర్ చివరివారంలోనే మొదలైన కొత్త ధోరణేం కాదు. అకాశంలో సగం, పాతాళంలో ముప్పాతిక అంటూ రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ భాషలో అపారమయిన హృదయ వైశాల్యం ప్రదర్శించడంలో...