లోకో పైలట్ కాలు తొలగింపు
హైదరాబాద్: కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ కుడికాలును వైద్యులు తొలగించారు. ప్రమాదంలో అతని కుడికాలుకు తీవ్రంగా గాయాలు కావడంతో శస్త్ర చికిత్స చేసి దానిని తొలగించారు. ప్రస్తుతం...