NewsOrbit

Tag : cm jagan news updates

టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ కి ఇదో తలనొప్పి వ్యవహారమే…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి)ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తిలేదని ప్రకటించిన సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ మేరకు ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకిస్తూ రాబోయే...
టాప్ స్టోరీస్

దిశ చట్టంపై కేంద్రంలో కదలిక…!

Srinivas Manem
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదిశ చట్టంపై కేంద్రం లో ముందడుగు పడింది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడి చేసిన వారిని నేరం రుజువైతే 21 రోజుల్లోనే ఉరి తీయాలనే ఉద్దేశంతో ఈ బిల్లుని ఏపీశాసనసభ...
టాప్ స్టోరీస్

నైపుణ్యాభివృద్ధి, ఐటి పాలసీపై జగన్ సమీక్ష

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఐటీపాలసీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్తగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి...
టాప్ స్టోరీస్

ఆడపడుచులకు శుభవార్త:పెండింగ్ పెళ్లి కానుకల నిధులు విడుదల

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీలోని పేదింటి ఆడపడుచులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి కానుకుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.270 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది....
టాప్ స్టోరీస్

58వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 58వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో ధర్నాకు దిగారు. వెలగపూడిలో 58వ రోజు రిలే దీక్ష లు కొనసాగుతున్నాయి....
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల విన్నూత్న నిరసన

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తున్నారు.  వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్న  రైతులు, మహిళలు నేడు...
టాప్ స్టోరీస్

‘దిశ’ పోలీస్ స్టేషన్ యేనా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే ‘దిశ’ బిల్లు ఇంకా చట్టంగా మారక ముందే హడావుడిగా ముఖ్యమంత్రి వై ఎస్ జన్మోహన...
రాజ‌కీయాలు

జగన్ పై లోకేష్ ఫైర్

sharma somaraju
అమరావతి : పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్..‘సంక్షేమ వ్యతిరేకి’గా చరిత్రలో మిగిలిపోతారని టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల విలీనం చెల్లదా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలలో అయిదింటిని ఆ పరిధి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవా? జనాభా లెక్కల సేకరణ కోసం భారత రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన...
టాప్ స్టోరీస్

మోదీకి జగన్ లేఖ:ప్రత్యేక హోదా ప్లీజ్!

sharma somaraju
అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ ఎంపీ ఇటీవలే స్పష్టం చేయడం...
టాప్ స్టోరీస్

46వ రోజు..అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 46వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు చేస్తున్నారు.  వెలగపూడిలో రైతులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం తదితర...
టాప్ స్టోరీస్

‘ఢిల్లీలోనూ అమరావతి నిరసనలు వినిపించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించేందుకు ఢిల్లీ స్థాయిలో ఆందోళనలకు రైతులు సిద్ధం కావాలని టిడిపి నేత మాజీ ఎంపి మాగంటి బాబు పిలుపునిచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు, మహిళలు...
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె!

Mahesh
అమరావతి: రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన తోట రాంబాబు(40) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన రాజధాని కోసం ఎకరన్నర పొలాన్ని ఇచ్చారు. గత కొన్ని...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో రైతుల మహాప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 43వ రోజుకు చేరాయి. అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) పిలుపు మేరకు తుళ్లూరు నుండి మందడం వరకూ...
టాప్ స్టోరీస్

ఒక్క రోజే శాసనసభ: బిఏసిలో నిర్ణయం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ ఒక్క రోజు శాసనసభ నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బిఏసి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి,  మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్...
టాప్ స్టోరీస్

పవన్ కల్యాణ్ ఆ గట్టునా ఈ గట్టునా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో చెలరేగిన వివాదంలో బిజెపి వైఖరి ఇటీవలే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేస వైఖరి స్పష్టం...
బిగ్ స్టోరీ

బిజెపి – జనసేన పోరు మాటల వరకేనా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంలో బిజెపి, జనసేన ఎలాంటి వైఖరి అవలంబించబోతున్నాయి? ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు గమనించేవారందరూ ఈ ప్రశ్నకు సమాధానం  వెదుకుతున్నారు. నిజానికి బిజెపి, జనసేన తమ వైఖరి...
టాప్ స్టోరీస్

శాసనమండలికి మంగళం పాడతారా!?

sharma somaraju
అమరావతి: ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వని శాసనమండలి అనవసరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా అధికార పక్ష సభ్యులు అభిప్రాయపడ్డారు. సోమవారం సభలో శాసనమండలి కొనసాగించాలా వద్దా అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించారు. అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

ఆర్డినెన్స్ తెచ్చే పనిలో సీఎం జగన్?!

Mahesh
అమరావతి: మండలిలో బుధవారం జరిగిన పరిణామాలపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసి అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని తన...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ర్యాలీ

Mahesh
విజయవాడ: మూడు రాజధానులకు మద్దతుగా ఆదివారం విజయవాడలో వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. బీఆర్టీఎస్‌ రోడ్డు నుంచి మధురానగర్‌ వరకు పార్టీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి...
రాజ‌కీయాలు

జగన్‌కి ద్వారంపూడి బినామీ: పంచుమర్తి

Mahesh
విజయవాడ:  సీఎం వైఎస్ జగన్‌కి కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బినామీ అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్షి కార్యాలయాలు ద్వారంపూడి పేరు మీద...
టాప్ స్టోరీస్

రాజధానిపై ఆ రెండు పార్టీల కార్యాచరణ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజకీయాల్లో మరోసారి బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. బీజేపీతో కలిసి నడవాలని, వచ్చే నాలుగేళ్ళలో ఏపీలో...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో పోలీసులకు సహాయ నిరాకరణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులు, మహిళలపై లాఠీ చార్జి చేసినందున పోలీసులకు సహాయ నిరాకరణ పాటించాలని రైతులు నిర్ణయించారు. ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ...
టాప్ స్టోరీస్

సిబిఐ కోర్టు మెట్లెక్కిన సిఎం జగన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ఏపీ సిఎం వైఎస్ జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు కొద్దిసేపటి క్రితం  హాజరయ్యారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయనతో పాటు.. ఏ2గా...
టాప్ స్టోరీస్

కిషన్‌జీ న్యాయం చేయండి:అమరావతి రైతుల మొర

sharma somaraju
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని పలువురు అమరావతి ప్రాంత రైతులు కలిసి విజ్ఞప్తి చేశారు. సికిందరాబాద్ పద్మారావు నగర్‌లో కిషన్...
టాప్ స్టోరీస్

రాజధానిపై పరోక్షంగా క్లారిటీ!

sharma somaraju
అమరావతి: రాజధాని తరలింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల ఫార్ములాలో ఎటువంటి మార్పు లేదన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో...
టాప్ స్టోరీస్

‘వైసీపీ ప్రభుత్వం కూలిపోవచ్చు’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ధర్నా చేస్తున్న రైతులను మంగళవారం పవన్ కలిశారు. ఎర్రబాలెంలో మహిళా రైతులతోపాటు...
టాప్ స్టోరీస్

తెలుగు భాషపై టీడీపీకే ప్రేమ ఉందా ?

Mahesh
అమరావతి : తమ ప్రభుత్వం తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. భావితరాలకు మంచి జరగాలనే ఆలోచనతోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు....
రాజ‌కీయాలు

‘వారికి పదవులే ముఖ్యమా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి నుండి రాజధానిని విశాఖ తరలిస్తున్నా ఈ ప్రాంతానికి చెందిన వైసిపి ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్ వేదికగా...
టాప్ స్టోరీస్

‘సన్న బియ్యం’ మేమెప్పుడిస్తామన్నాం!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి అసెంబ్లీలో శీతాకాల సమావేశాల్లో రెండో రోజు సన్నబియ్యం పంపిణీపై పెద్ద చర్చే జరిగింది. సన్న బియ్యం పంపిణీపై వైసిపి ప్రభుత్వం మాటతప్పిందని టిడిపి ఉప నేత కింజరపు...
టాప్ స్టోరీస్

జగన్ సభలో రభస!

sharma somaraju
 సభలో నినాదాలు చేస్తున్న వారిని వారిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్   అమరావతి: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ముస్లిం మత పెద్దలకు మైనారిటీ దినోత్సవం వేడుకల్లో ప్రాతినిధ్యం కల్పించడంపై...