NewsOrbit

Tag : latest today amaravati news

రాజ‌కీయాలు

జగన్ పై లోకేష్ ఫైర్

sharma somaraju
అమరావతి : పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్..‘సంక్షేమ వ్యతిరేకి’గా చరిత్రలో మిగిలిపోతారని టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు...
టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ వాహనాలను అడ్డుకున్న పోలీసులు:ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసులు, టిడిపి ఎమ్మెల్సీల వాగ్వివాదంతో సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం సభకు వెళుతున్న ఎమ్మెల్సీల వాహనాలను ఫైర్ స్టేషన్ వద్ద  పోలీసులు అడ్డుకున్నారు. కారుకు...
టాప్ స్టోరీస్

పార్టీ పోరాడుతుంది: కేంద్రం జోక్యం చేసుకోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న బిజెపి నేతలు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడిస్తున్నారు. పార్టీ పరంగా వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము...
రాజ‌కీయాలు

జగన్ కు టైమ్ దగ్గర పడింది: టీడీపీ

Mahesh
విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జైలుకు వెళ్లే టైమ్ దగ్గర పడిందని టీడీపీ నేతలు విమర్శించారు. రాజధాని రైతుల పాదయాత్ర నేపథ్యంలో టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా...
టాప్ స్టోరీస్

చంద్రబాబు అరెస్ట్‌తో ఉద్రిక్తత!

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానితో విజయవాడలో, రాజధాని  అమరావతి ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకొన్నారు.  బస్సు యాత్రకు ముందు...
టాప్ స్టోరీస్

‘రైతులు అధైర్యపడవద్దు:పోరాడి సాధించుకుందాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి విషయంలో రైతులు అధైర్యపడవద్దు, పోరాడి సాధించుకుందాం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో చంద్రబాబు పర్యటించి గుండె పోటుతో మృతి చెందిన...
రాజ‌కీయాలు

‘మోదీ ఆ పని చేస్తే బిజెపిలోకి ఖాయం’

sharma somaraju
( న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిక కశ్మీర్‌ను భారత్‌లో కలిపితే బిజెపిలో చేరేందుకు తాను సిద్ధమని గతంలోనే...
న్యూస్

రైతులపై సీఎంకు ఎందుకంత కక్ష?: నారా లోకేష్

Mahesh
అమరావతి: రైతులపై సీఎం జగన్ కి అంత కక్ష ఎందుకో అర్థం కావడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. అర్ధరాత్రి రైతుల ఇళ్ల మీదకి పోలీసులను పంపి భయభ్రాంతులకు గురిచేసి ఏమి...
న్యూస్

ఖాకి నీడలో మందడం గ్రామం

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల చేస్తున్న ఆందోళనలు మంగళవారంతో 14వ రోజుకు చేరింది. మందడం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ సచివాలయానికి వస్తుండటంతో గ్రామంలో పోలీసులు...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో సాయుధ పోలీసుల కవాతు

sharma somaraju
అమరావతి: జిఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రి వర్గ భేటి రేపు జరుగనున్న నేపథ్యంలో నేడు సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దిగాయి. మందడం,మల్కాపురం జంక్షన్ల వద్ద లాఠీలు, తుపాకులు...
టాప్ స్టోరీస్

‘బాబు మోసాన్ని గ్రహించండి’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు టీడీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు మరోసారి తుళ్లూరు రైతుల్ని మోసం చేస్తున్నారని వైసీపీ...