NewsOrbit

Tag : amaravati live

టాప్ స్టోరీస్

జివిఎల్ ఇప్పుడేమంటారో!?  

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి మూడు రాజధానుల పేరుతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు వైఖరి వివాదాస్పదంగా తయారవుతున్నది....
టాప్ స్టోరీస్

అమరావతి కేసులో రోహత్గీకి కోటి అడ్వాన్స్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో దాఖలయిన పిటిషన్ విచారణలో ప్రభుత్వం తరపున వాదించేందుకు  ప్ర‌ముఖ న్యాయ‌వాది, మాజీ అటార్నీ జనరల్  ముకుల్ రోహ‌త్గీని నియమించారు....
టాప్ స్టోరీస్

పోలీసులపై చర్యకు సమయం కావాలి:ఎజి

sharma somaraju
(న్యూస్  ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల సమయంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ చేస్తున్నామనీ, పోలీసులపై చర్యకు కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. రాజధాని గ్రామాల్లో...
న్యూస్

వికేంద్రీకరణ వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు ముందు ఏపి న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. వైసిపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ న్యాయవాదులు నినాదాలు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఏపి...
రాజ‌కీయాలు

‘వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటికి పంపండి ప్లీజ్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేలా అన్ని పార్టీల ఎమ్మెల్సీలు సహకరించాలని అమరావతి జెఏసి నాయకుడు శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. సిఆర్‌డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై శాసనమండలిలో...
టాప్ స్టోరీస్

36వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన బుధవారం నాటికి 36వ రోజుకు చేరింది. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో అమోదించిన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ వాహనాలను అడ్డుకున్న పోలీసులు:ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసులు, టిడిపి ఎమ్మెల్సీల వాగ్వివాదంతో సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం సభకు వెళుతున్న ఎమ్మెల్సీల వాహనాలను ఫైర్ స్టేషన్ వద్ద  పోలీసులు అడ్డుకున్నారు. కారుకు...
రాజ‌కీయాలు

‘పోలీసులకు సహాయ నిరాకరణ తగదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసులకు రాజధాని గ్రామాల్లో రైతులు సహాయ నిరాకరణ చేయడం సరికాదని మహిళా కమిషన్ మాజీ  చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. రాజధాని కోసం 33000 ఎకరాలు ఇచ్చిన...
టాప్ స్టోరీస్

అమరావతిలో బంద్!

Mahesh
అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

పిన్నెల్లి కారుపై దాడి.. కేసు నమోదు!

Mahesh
అమరావతి: రాజధానిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన హైవే దిగ్బంధంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 18మందిపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై...
టాప్ స్టోరీస్

టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం

Mahesh
అమరావతి: రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడంపై ఆపార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు....
న్యూస్

నారా లోకేష్‌తో సహా టిడిపి నేతల అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి రైతులకు మద్దతుగా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు బయలుదేరిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు...
రాజ‌కీయాలు

హైపవర్ కమిటీకి రాయలసీమ నేతల లేఖ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలు: ఏపి రాజధానిపై జిఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలను అధ్యయనం చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి గ్రేటర్ రాయలసీమ నేతలు మంగళవారం  లేఖ రాశారు....
టాప్ స్టోరీస్

పోలీసు ఆంక్షలు బేఖాతరు:హైవేలను దిగ్బంధించిన నేతలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ నిర్వహిస్తున్న ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి (జెఎసి) మంగళవారం జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపు ఇవ్వగా దీనికి...
టాప్ స్టోరీస్

రైతుల మహాధర్నాకు పోలీసు అడ్డంకులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 21వ రోజుకు చేరాయి. మందడంలో మహాధర్నాకు పోలీసులు అడ్డుకున్నారు. సిఎం సచివాలయానికి వస్తున్నారంటూ గ్రామంలో పోలీసులు...
టాప్ స్టోరీస్

అమరావతిపై పట్టుపట్టనున్న బిజెపి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకున్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.    సిఎం జగన్ మూడు రాజధానుల...
రాజ‌కీయాలు

‘అలా చేస్తే జగన్‌కు పాదాభివందనం చేస్తా’

Mahesh
విజయవాడ: ఏపీ సీఎం జగన్ తన పతనానికి తానే నాంది పలికాడని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విమర్శించారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్‌కు పాదాభివందనం చేస్తానన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన అంతా ఒకే...