NewsOrbit

Tag : ap assembly live

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly Budget Session 2022: వరుసగా మూడో రోజు అసెంబ్లీలో టీడీపీ రగడ ..సభ 15 నిమిషాలు వాయిదా

sharma somaraju
AP Assembly Budget Session 2022: ఏపి అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా మూడవ రోజూ టీడీపీ ఆందోళన కొనసాగించింది. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరపాలంటూ టీడీపీ పట్టుబట్టింది. బడ్జెట్ సమావేశాల్లో ఏడో రోజైన బుధవారం సభ...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan: అతి పెద్ద పొలిటికల్ రిస్కులో సీఎం జగన్..! ఎలా బయటపడతారో..!?

Srinivas Manem
YS Jagan: సీఎం అయిన వేళా విశేషమో.., డెక్క ముక్క ఎరిగిన ప్రతిపక్ష నేత ఉండడమో.. పాలనలో అనుభవాలేమో.., మొండిగా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్లిపోవడమో.. కారణాలేవైనా అవ్వనీ సీఎం జగన్ మాత్రం రానురాను పొలిటికల్ రిస్కులోకి...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Capitals Bill: సీఎం పెట్టిన మెలిక.. “వెనక్కా – ముందుకా”..! ఎటూ తేలక తికమక..!?

Srinivas Manem
AP Capitals Bill: ఏపీ మొత్తం ఒక్క అలజడి.. మూడు రాజధానులపై బిల్లులు వెనక్కు తీసుకోవడంతో కొందరిలో ఆశ్చర్యం.., కొందరిలో ఆనందం.. కొందరిలో ఆవేశం.. కొందరిలో ఆవేదన.. అన్నీ కనిపించాయి. వీటిని ఇంకా కొన్నాళ్ళు ఉంచాలనుకున్నారేమో...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Amaravati Capitals: రాజధాని బిల్లులపై మూడు కొత్త ఆలోచనలు..! ఇక రెండే రాజధానులు..!?

Srinivas Manem
Amaravati Capitals: ఏపీలో రాజధానుల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ఈరోజు పెద్ద ట్విస్టు ఇచ్చింది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్దీఏ రద్దు బిల్లులను వెనక్కు తీసుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఈరోజు హైకోర్టుకి తెలియజేసారు.....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TDP Internal News: బాబోరు బావురుమన్నారు..! నెలలో రెండు సాను”భూతులు” – టీడీపీ ఆశలు..!

Srinivas Manem
TDP Internal News: టీడీపీకి కాలం కలిసి రాలేదు.. గత నెలలో ఆ పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది.. నిన్న చంద్రబాబు ఏడ్చారు.. మొన్న మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఉప ఎన్నికలు ఓడిపోయారనే వాదనలు పైకి...
టాప్ స్టోరీస్

మోదీ సర్కారులోకి వైసిపి!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : రాష్ట్రంలోని వైసీపీ పై కేంద్రంలోని బిజెపి వైఖరి మార్చుకున్నదా? ప్రస్తుతం జగురుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

12న ఏపి కేబినెట్ భేటీ!

sharma somaraju
అమరావతి : మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు జరుపుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుదని ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకు సవరణ...
రాజ‌కీయాలు

‘సభా సంప్రదాయాలకు త్రిలోదకాలు:అందుకే బాయ్‌కాట్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజ్యాంగ విరుద్ధంగా, ఇష్టానుసారంగా ప్రభుత్వం శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నందున సభను బాయ్‌కాట్ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షం (టిడిఎల్‌పి) పేర్కొన్నది. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌,...
న్యూస్

ఉద్దండరాయునిపాలెంలో ముగిసిన కాలభైరవ యాగం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ  ఉద్దండరాయునిపాలెంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న కాలభైరవ యాగం ఆదివారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ అమరావతి కోసం తమ వంతు...
టాప్ స్టోరీస్

27న ఏపి కేబినెట్ భేటీ:మండలి రద్దు కేనా?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలకు సంబంధించి బిల్లులను ఆమోదించకుండా ఇబ్బంది పెడుతున్న శాసనమండలిపై వేటు వేయాలన్న కృత నిశ్చయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది....
టాప్ స్టోరీస్

జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జగన్ ఒక ఉన్మాది ముఖ్యమంత్రి, కాబట్టే దుర్మార్గమైన విధినాలు అవలంబిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. శుక్రవారం మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మీడియం బిల్లుకు ఏపి అసెంబ్లీ ఆమోదం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో నాల్గవ రోజైన గురువారం ఏడి ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదించింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు....
రాజ‌కీయాలు

మండలి రద్దుపై ఐవైఆర్ ఏమన్నారంటే

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రద్దు...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం!

Mahesh
అమరావతి: శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలకు నిరసనగా నేటి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. గురువారం శాసనసభకు హాజరుకాకూడదని నిర్ణయించింది. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో తమపై జరిగిన...
టాప్ స్టోరీస్

మండలిలో గందరగోళం…వాయిదా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. రూల్ 71పై చైర్మన్ షరీఫ్ రూలింగ్‌ను పునః సమీక్షించాలని మంత్రులు పట్టుపట్టారు. 14మంది మంత్రులు చైర్మన్ సీటు చుట్టుముట్టారు. ఈ విధంగా...
టాప్ స్టోరీస్

సభ నుంచి స్పీకర్ వాకౌట్!

Mahesh
అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల రెండో రోజు సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. సభలో...
టాప్ స్టోరీస్

నిలిచిపోయిన శాసనమండలి లైవ్!

sharma somaraju
అమరావతి: శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయి. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేతపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కీలకమైన మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో ప్రవేశపెడుతున్న తరుణంలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడం ఏమిటంటూ విపక్షాల సభ్యులు...
టాప్ స్టోరీస్

అమరావతిలో బంద్!

Mahesh
అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

మూడు రాజధానుల బిల్లుకు ఏపి అసెంబ్లీ ఆమోదం

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో సుధీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం జగన్ ప్రసంగం తర్వాత ఈ బిల్లుకు మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో...
టాప్ స్టోరీస్

అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నా: రాపాక

Mahesh
అమరావతి: మూడు రాజధానులపై ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసినా..ఎమ్మెల్యే రాపాక పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

‘చరిత్ర హీనులుగా మిగిలిపోతారు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసిపి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళుతోందని టిడిపి సభ్యుడు అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలోనే ఉంటుందనీ వైసిపి...
టాప్ స్టోరీస్

‘అయిన వాళ్లకు దోచిపెట్టారు’

sharma somaraju
అమరావతి: సబ్ కాంట్రాక్టుల ముసుగులో టిడిపి ప్రభుత్వం తమకు నచ్చిన వారిని తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టులో నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారనీ, అక్కడ పెద్ద ఎత్తున స్కామ్‌లు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోపించారు....
టాప్ స్టోరీస్

శాసనసభాపతి ‘తమ్మినేని’!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసిపి ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. సభాపతిగా తమ్మినేని సీతారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌...