జనసేన – తెలుగుదేశం పార్టీ పొత్తు నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలలో ఇరు పార్టీలకు రెబల్స్ బెడద తప్పటం లేదు. మరీ ముఖ్యంగా జనసేన నుంచి చాలామంది సీట్లు ఆశిస్తున్నారు. అయితే జనసేన కేవలం 24...
ఏపీలో అధికార వైసీపీలో చాలా మంది సీనియర్లకు టిక్కెట్లు లేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే మంత్రులుగా ఉన్న వారినే జగన్ పక్కన పెట్టేస్తున్నారు. కొందరు మంత్రులకు స్థాన చలనం తప్పడం లేదు. మరి కొందరు...
ఎస్ ఇది నిజమే… ఇప్పుడు ఇదే విషయం టీడీపీ – జనసేన వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. టీడీపీలో సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్న ఓ నేత కుమార్తెకు ఇప్పుడు జనసేన టిక్కెట్...
మాజీ మంత్రి, టీడీపీ మహిళా నాయకురాలు పీతల సుజాతకు మరోసారి అనూహ్యంగా లక్ చిక్కనుందా ? పార్టీలో వివిధ నియోజకవర్గాల్లో ఉన్న కొట్లాటలు, ఇటు సుజాతకు మహిళా కోటా + సామాజిక సమీకరణలతో ఆమె...
AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలోని రాజీవ్ స్వగృహకు ఇచ్చిన భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. రాజీవ్ స్వగృహకు ఇచ్చిన భూమిలో ప్రభుత్వం ఇళ్లు నిర్మించలేదు....
Ganta Srinivasarao: ఏపి రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురించి పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ఆయన చేసే రాజకీయాలు ఏ నాయకుడు చేయరు. అటువంటి వ్యూహాలు ఏ నాయకుడు...
Nandamuri Balakrishna: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమాన నటుడు కావచ్చు, కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహనరెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం నందమూరి...
AP Politics: ఎమ్మెల్యే అంటే కొన్ని మానవ సంబంధాలు.. కొంతమంది అనుచరులు.. ఒక ప్రాంత సెంటిమెంట్.. అన్నిటికీ మించి పార్టీ, రాజకీయం, ఓటింగ్ పట్ల నిబద్ధత, నిజాయతీ ఎంతో కొంత ఉండాలి..! ఈ రోజుల్లో...
Gorantla Bucchayya: గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీని వీడనున్నారు.. ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వనికి రాజీనామా చేయనున్నారు..!? ఇదీ నిన్నటి నుండి ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారిన వార్త. దీనిలో చాలా కథలున్నాయి....
టీడీపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన బుచ్చయ్య చౌదరి గత కొంత...
Nandamuri Balakrishna : రాజకీయ నేతలు ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులపై వ్యక్తిగత విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. హుందా రాజకీయాలకు కాలం చెల్లింది. గతంలో రాజకీయ నేతలు ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా...
Volunteer : ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారుల ఇళ్లవద్దనే అందించాలన్న లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే....
Jagan : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక సంచలన పిటిషన్ దాఖలైంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పరిచిన విషయం తెలిసిందే. దీనిద్వారా...
Ganta Srinivasarao : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం అవుతున్నది. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఎందరో ప్రాణ...
పాపం చంద్రబాబు.., పాపం టీడీపీ..!! ప్రతిపక్షమంటే ఈ మాత్రం జాలి, దయ, కరుణ లేకుండా జగన్ ఎమ్మెల్యేలను లాగేసారు. బాబుకి నిద్ర లేకుండా చేశారు. ఆయనకు ఆ ప్రతిపక్ష పాత్ర కూడా మిగలకుండా పోతుందా..?...
ఆవేశ నిర్ణయాలు కొన్ని వెనక్కు తీసుకోక తప్పదు. అనుభవ పూర్వకంగా కొన్ని అంగీకరించక తప్పదు. నాడు వద్దు అనుకున్నవే నేడు కావాలి అనుకోవచ్చు.., నాడు కావాలి అనుకున్నవి నేడు వద్దు అనుకోవచ్చు..! సీఎం జగన్...
రంగులు మార్చడం నాయకులకు పెద్ద కష్టమేమీ కాదు..! ఇటు వాళ్లకి వెళ్లిపోవాలని ఉన్నా.., అటు నుండి ఆహ్వానం వచ్చినా మారిపోతారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇది విచ్చలవిడిగా జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చాకా జరుగుతుంది....
చంద్రబాబుకి ఇప్పుడు అర్జంటుగా “శ్రీమంతుడు సినిమాలో శివాజీరాజా పాత్రధారుడు” కావాల్సిందే. ఆ సినిమాలో ఊరు నుండి వెల్లిపుతున్న కుటుంబాలను శివాజీ లెక్కిస్తుంటారు. అలాగే ఇప్పుడు బాబు నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను లెక్కేసుకోవాల్సిందే..! అఫ్ కోర్స్...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే ముగ్గరు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార వైసీపీకి దగ్గర అయిన విషయం తెలిసిందే....
సీన్ – 1 : “కార్యాలయంలో చుట్టూ జనాలున్నారు. చంద్రబాబు సీట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు. లోకేష్ నాయకులతో మాట్లాడుతున్నారు. మిగిలిన కొద్దిమంది ఎమ్మెల్యేలు, మాజీలు కార్యాలయం లోపల బాబు అపాయింట్మెంట్ కోసం వెయిట్...
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వైసీపీలో చేరడం దాదాపు ఖాయం అనుకున్న తరుణంలో “లేదు వెళ్లట్లేదు, దుష్ప్రచారం చేసారు” అంటూ చెప్పారు. ఈ దశలో యూటర్న్ తీసుకోవడం ప్రకాశం జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మండలిని రద్దు చేయడం అంటే ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీల గొంతు నొక్కడమేనని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిళ్లు ఉన్నాయనీ, మిగతా రాష్ట్రాల్లో లేవని చెబుతున్న జగన్..దేశంలో మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కోరారు. సోమవారం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి క్రిమినల్ కేసు నుండి విముక్తి లభించింది. ఆయనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు క్వాష్ చేసింది....
అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిరూపించాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న వైసీపీ నేతల ఆరోపణలపై ఆయన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసిపి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళుతోందని టిడిపి సభ్యుడు అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలోనే ఉంటుందనీ వైసిపి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని తరలింపునకు కేంద్రం ఆమోదం తెలిపిందా అన్న అనుమానం కలుగుతోందని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి, జనసేన కలయిక కీలక...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామంలో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ రామ్మోహన్ల ఆధ్వర్యంలో ఈ ప్రజా...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు గుంటూరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు (గిరి) ఘాటుగా లేఖ రాశారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో చర్చించడం నేరమా, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పాఠశాలల్లో...
అమరావతి: మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఏపి ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశ చట్టాన్ని తన ఫిర్యాదుతోనే మొదలు పెట్టాలని టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఆదిరెడ్డి భవానీ...
విజయవాడ: ఏపి రాజధానిని అమరావతిని మార్పు చేసే ప్రతిపాదన ఏమి లేదని శాసనమండలి సాక్షిగా వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చడం విడ్డూరంగా ఉందని టిడిపి...
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు. అయితే ఆయన టీడీపీ బెంచీల వైపు...
విశాఖ: పార్టీ మారనున్నారంటూ తనపై వస్తున్న పుకార్లను విశాఖ పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే పెతకంశెట్టి గణవెంకట రెడ్డినాయుడు (గణబాబు) ఖండించారు. తాను పార్టీ మారనున్నారంటూ పుకార్లు సృష్టించింది మీడియానేనని ఆరోపించారు. ఎవరికైనా పార్టీ...
విశాఖపట్నం: టిడిపి నేత, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జరిగింది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో...
విశాఖపట్నం: మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గంటా శ్రీనివాసరావు తన స్నేహితుడితో కలిసి భాగస్వామిగా ఏర్పాటు చేసిన ప్రత్యూషా రిసోరెన్స్ అండ్...
అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీని బుజ్జగించి సమస్యను పరిష్కరించే బాధ్యతను విజయవాడ ఎంపి కేశినేని నాని, మాజీ ఎంపి కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించారు....
అమరావతి: తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు అయ్యింది. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి టిడిపి ఎమ్మెల్యేలు, నాయకులపై కేసుల పరంపర కొనసాగుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో...
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెదఓగిరాలలో జన్మభూమి కార్యక్రమం టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ లు జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో...