NewsOrbit

Tag : tdp political news

బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TDP vs Jr NTR: టీడీపీకి అసలు విలన్ ఎన్టీఆర్..! జూనియర్ టార్గెట్ 2029..!?

Srinivas Manem
TDP vs Jr NTR: పాపం తెలుగుదేశం పార్టీ మొదటి నుండి సొంత మనుషులు.. సామాజిక మనుషులు అనుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలు వైసీపీలోకి వెళ్లిపోయారు.. వెళ్ళినవాళ్ళు మామూలుగా ఉంటున్నారా..? అవకాశం దొరికినా, దొరక్కపోయినా...
టాప్ స్టోరీస్

‘నేర చరిత నేతల పేర్లు బహిర్గతం చేయండి’

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. నేర చరితులను చేర్చుకున్న రాజకీయ పార్టీలకు ఇది నిజంగా చేదు వార్త. నేర చరిత్ర కల్గి ఉన్న...
టాప్ స్టోరీస్

టిడిపికి దూరం అవుతున్నట్లేనా!?

sharma somaraju
గుంటూరు: ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారా? అంటే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. సిఆర్‌డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలికి...
రాజ‌కీయాలు

లోకేష్, వంశీ మాటల యుద్ధం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ట్విట్టర్ వేదికగా పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సంతలో గొర్రెల...
టాప్ స్టోరీస్

మండలి రద్దుపై చర్చ.. అసెంబ్లీకి టీడీపీ దూరం!

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారా ? లేదా ? అనే అంశంపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరగనున్న వేళ.. ప్రతిపక్ష టీడీపీ కీలన నిర్ణయం తీసుకుంది. సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా...
టాప్ స్టోరీస్

‘శాసనమండలి రద్దు అంత వీజీ కాదు’

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేసే యోచనలో వైసీపీ ప్రభుత్వం సమాలోచన చేస్తోందని ప్రచారం జరుగుతున్న వేళ.. టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి పక్ష నేత యనమల రామకృ‌ష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి...
టాప్ స్టోరీస్

ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని పేర్కొంటూ టీడీపీకి చెందిన ఓ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదని పార్టీ పెద్దలు...
టాప్ స్టోరీస్

రైతుల ఆందోళనకు బాబే కారణం: టీడీపీ ఎమ్మెల్యే

Mahesh
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆరోపించారు. తన నియోజకవర్గ అభివృద్ధి విషయమై మాట్లాడేందుకే సీఎం జగన్ ని కలిశానని చెప్పారు. సోమవారం సీఎం జగన్...
రాజ‌కీయాలు

‘బాబు హెరిటేజ్‌లో ఉల్లి కేజీ ఎంతో తెలుసా!?’

sharma somaraju
అమరావతి: ఉల్లి ధరలపై టిడిపి సభ్యులు చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉల్లి సమస్య ఉండగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే రైతుబజారుల్లో కేజీ...
రాజ‌కీయాలు

పార్టీ మార్పు పుకారు మీడియా సృష్టే  

sharma somaraju
విశాఖ: పార్టీ మారనున్నారంటూ తనపై వస్తున్న పుకార్లను విశాఖ పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే పెతకంశెట్టి గణవెంకట రెడ్డినాయుడు (గణబాబు) ఖండించారు. తాను పార్టీ మారనున్నారంటూ పుకార్లు సృష్టించింది మీడియానేనని ఆరోపించారు. ఎవరికైనా పార్టీ...
టాప్ స్టోరీస్

ప్రకాశం తమ్ముళ్లను బాబు ఆపుకోగలరా?

sharma somaraju
అమరావతి: ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకునేందుకు ముగ్గురు మంత్రులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. టిడిపికి ఉన్న 23మంది ఎమ్మెల్యేలలో కనీసం అరడజను మంది ఎమ్మెల్యేలను దూరం చేస్తే అసెంబ్లీలో...
న్యూస్

ఓటుకు నోటు కేసు సిబిఐకి ఇవ్వాలి

sharma somaraju
  అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఓటుకు నోటు కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. తన పిటిషన్‌ను...
టాప్ స్టోరీస్

‘యుటర్న్‌ల్లో బాబు దిట్ట’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు యుటర్న్‌ల్లో దిట్ట అని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టిడిపి అధినేత చంద్రబాబు, బిజెపి...
రాజ‌కీయాలు

‘సాక్షి మీడియా మాత్రమే ఉండేలా చట్టం చేయమంటే బాగేమో!?’

sharma somaraju
అమరావతి: తన మర్యాదకు భంగం కలిగేలా వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయసాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్ ఓంభిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు ఫిర్యాదు చేయడంపై విజయవాడ టిడిపి...
రాజ‌కీయాలు

‘ఎక్కువ అప్పులు ఎవరో చేశారో ‘వీసా’ మాస్టారు చెప్పాలి’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు హయాంలో ఏడాదికి 22 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే, జగన్ అయిదు నెలల పాలనలోనే 18 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు....
టాప్ స్టోరీస్

5 నెలల్లో జగన్ నివాసానికి 15.63 కోట్లు ఖర్చా!?

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నివాసం, పరిసర ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు గత అయిదు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల63 లక్షల రూపాయలు మంజూరు చేయడం వివాదాస్పదం అవుతోంది. గతంలో చంద్రబాబు నివాసం...
రాజ‌కీయాలు

బొత్స వ్యాఖ్యలతోనే రాజధాని పేరు గల్లంతు

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమేయంతోనే మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి నేత మాజీ, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మారుస్తామన్న...
రాజ‌కీయాలు

అమరావతిని భ్రష్టు పట్టిస్తున్నారా?

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిపై సీఎం జగన్ మౌనం వీడాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట ఎంతగా దిగజారిందో కేంద్రం విడుదల చేసిన చిత్రపటమే చెబుతోందంటూ...
న్యూస్

చింతమనేనితో లోకేష్ ములాఖత్

sharma somaraju
ఏలూరు: ఏలూరు జిల్లా జైలులో ఉన్న టిడిపి నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను గురువారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. చింతమనేనిని పోలీసులు పలు కేసుల్లో...
టాప్ స్టోరీస్

వంశీ వైసిపిలో చేరిక ముహూర్తం ఫిక్స్?

sharma somaraju
అమరావతి: కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వంశీ వైసిపి చేరిక ముహూర్తం దాదాపు ఖరారు అయ్యిందని...
టాప్ స్టోరీస్

బాలకృష్ణ వియ్యంకుడికి ఇచ్చిన భూములు వెనక్కి!

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లాలో గీతం యూనివర్శిటీకి కేటాయించిన భూములను రద్దు చేయాలని ఏపి కేబినెట్ నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. టిడిపి ప్రభుత్వ...
టాప్ స్టోరీస్

ఏపీలో గన్నవరం హీట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేయడం హాట్  టాపిక్ గా మారింది. వంశీ వైఎస్సార్సీపీలో చేరనున్నారన్న ప్రచారంతో కృష్ణా జిల్లా గన్నవరం...
రాజ‌కీయాలు

చింతమనేనిపై మరో కేసు నమోదు:అరెస్టు

sharma somaraju
దెందులూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌పై కేసుల పరంపర కొనసాగుతున్నది. 2018లో జరిగిన ఘటనపై మరో కేసు నమోదైంది. పెదవీగిలో మోడికొండ మురళీకృష్ణ అనే వ్యక్తిని...