NewsOrbit

Tag : amravati news

టాప్ స్టోరీస్

జగన్ కు ఎన్ రామ్ ప్రశంసలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ రామ్‌ ప్రశంసించారు....
టాప్ స్టోరీస్

మందడంలో ఉద్రిక్తత

sharma somaraju
అమరావతి: రాజధానిని మార్చవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనల కోసం షామియానా వేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లే మంత్రులు, అధికారులకు ఇబ్బందులు కల్గించవద్దని రైతులను పోలీసులు కోరారు.కేబినెట్‌...
న్యూస్

‘ఈ ఫార్మలా అప్పుడెందుకు చెప్పలేదో!?’

sharma somaraju
అమరావతి: ఏపి సిఎం జగన్ ‌పతిపక్ష నేతగా ఉన్న సమయంలో మూడు రాజధానుల ఫార్ములా ఎందుకు చెప్పలేదని బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. ఏపి రాజధానిని అమరావతి నుండి...
టాప్ స్టోరీస్

ఏపి రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రాంతంలో వరుసగా మూడవ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వంట వార్పు చేపట్టారు. రోడ్డుపైనే వంట చేస్తుండటంతో సచివాలయానికి వాహనాల రాకపోకలు...
టాప్ స్టోరీస్

ఏపీలో ఎన్నార్సీపై ఆందోళన వద్దు!

Mahesh
కర్నూలు:  ఏపీలో ఎన్ఆర్సీపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా ఎన్ఆర్సీ గురించి ముస్లిం వర్గాల్లో ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. ప్రజల ఆందోళనలను గమనిస్తున్నామన్న ఆయన.. ముస్లింలకు...
టాప్ స్టోరీస్

రైతుల ముసుగులో రాజకీయం వద్దు!

Mahesh
తాడేపల్లి : రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అవకాశం ఉందన్న జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు....
రాజ‌కీయాలు

‘రాజధాని రైతుల సమస్య కేంద్రం దృష్టికి తీసుకెళ్తా’

sharma somaraju
అమరావతి: వెలగపూడిలో రాజధాని రైతులు రిలే దీక్షలకు బిజెపి నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని...
టాప్ స్టోరీస్

అసైన్డ్ భూముల కొనుగోలుదారులకు జగన్ సర్కార్ షాక్!?

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతికి లాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చి ప్లాట్‌లు పొందనున్న అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు దారులకు జగన్ ప్రభుత్వం షాక్ ఇస్తోంది. ఏపికి మూడు రాజధానులంటూ సూచన ప్రాయంగా వెల్లడించిన సిఎం జగన్...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులు ఉంటే తప్పేంటన్న టీడీపీ నేత

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ ప్రటకనపై విపక్ష తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంటే… పార్టీకి చెందిన...
న్యూస్

ఉత్తరాంద్ర జెఎసి నేతపై అమరావతి రైతుల ఆగ్రహం

sharma somaraju
అమరావతి: పుండు మీద కారం చల్లినట్లుగా రాజధానిపై జగన్ చేసిన ప్రకటనకు తీవ్ర ఆందోళనలో ఉన్న అమరావతి ప్రాంత రైతులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా ఉత్తరాంధ్ర జెఎసి నేత జోళ్ల తారక రామారావు జై...
టాప్ స్టోరీస్

‘మాట మార్చారు,మడమ తిప్పారు’

sharma somaraju
అమరావతి: రాజకీయ లబ్దికోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి వైఎస్ జగన్ అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి గతంలో, నిన్న...
రాజ‌కీయాలు

ఏపీకి మూడంటే.. యూపీకి ఎన్ని?

Mahesh
విజయవాడ: సీఎం జగన్ అభిప్రాయం ప్రకారం ఐదు కోట్ల జనాభా ఉన్న ఏపీకి మూడు రాజధానులు అవసరమైతే, 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు 12 రాజధానులు కావాలని టీడీపీ ఎంపీ కేశినేని...
టాప్ స్టోరీస్

రాజధానులపై బిజెపి నేతల భిన్నాభిప్రాయాలు!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పడవచ్చునంటూ సిఎం జగన్ చేసిన ప్రకటనపై బిజెపి నేతల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జరగాల్సింది పరిపాలనా వికేంద్రకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులు సాధ్యమేనా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులు  ఉండే అవకాశం ఉందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రాజధానిపై మాట్లాడని జగన్.. తొలిసారిగా అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయానికి జై కొట్టిన గంటా!

sharma somaraju
అమరావతి: టిడిపి అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజధాని విషయంలో జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాన్ని సమర్ధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. జగన్ చేసిన  మూడు రాజధానుల...
టాప్ స్టోరీస్

‘రాజధానిపై అసత్య ప్రచారం తగదు’

sharma somaraju
అమరావతి : అమరావతి రాజధాని ఒక వర్గానికి చెందిన తప్పుడు ప్రచారం చేయడం తగనీ, రాజధాని ప్రాంతంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారనీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు....
రాజ‌కీయాలు

చంద్రబాబు మైక్ కట్:ఎందుకో తెలుసా?

sharma somaraju
అమరావతి: వైసిపి ఎమ్మెల్యే, ఎంపిల అత్యాచార ఆరోపణలపై చంద్రబాబు ప్రసంగిస్తుండగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ జోక్యం చేసుకుని మైక్ కట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ చట్టంపై గొప్పలు చెప్పడం కాదనీ దానిని...
న్యూస్

రాజధానిపై మాట మార్చడం ఏమిటి?

sharma somaraju
విజయవాడ: ఏపి రాజధానిని అమరావతిని మార్పు చేసే ప్రతిపాదన ఏమి లేదని శాసనమండలి సాక్షిగా వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చడం విడ్డూరంగా ఉందని టిడిపి...
టాప్ స్టోరీస్

ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు

Mahesh
అమరావతి: తెలంగాణ తరహాలో ఏపీలోనూ ఆర్టీసీ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. ఇతర బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచారు. దీనిపై రాష్ట్ర...
న్యూస్

టిడిపి సెంట్రల్ ఆఫీస్‌ ప్రారంభించిన బాబు

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి మత పెద్దలు చంద్రబాబుకు...
టాప్ స్టోరీస్

అర్థంతరంగా జగన్ వెనక్కి

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన ఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగించుకున్నారు. ఆయన వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన వెనక్కు బయలుదేరారు. ఢిల్లీ నుంచి నేరుగా కడప...
టాప్ స్టోరీస్

వివేకా కేసులో నెక్ట్స్ టార్గెట్ ఆది ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. ఆయనను దాదాపు ఐదు గంటలపాటు...
టాప్ స్టోరీస్

ఏపీ ‘రాజధాని’పై పోటాపోటీ సమావేశాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో రాజధాని రాజకీయం మరింత వేడెక్కింది. రాజధాని అమరావతి నిర్మాణంపై టీడీపీ, వైసీపీలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేశాయి. గురువారం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజారాజధాని అమరావతి పేరుతో...
టాప్ స్టోరీస్

ఇక సిట్ ఎందుకు ఐజి గారూ!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మొన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై జరిగిన దాడి పోలీసులను బోనులో నుంచోబెట్టింది. దానికి కారణం డిజిపి గౌతం సవాంగ్ స్పందించిన...
రాజ‌కీయాలు

‘రాష్ట్రంలో ఏకపక్ష పాలన’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఏకపక్ష మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ఆయన స్పందన తెలియజేశారు. జగన్ ఆరు నెలల పాలన ప్రజలకు...
రాజ‌కీయాలు

‘చంద్రబాబుపై దాడి ఘటనను వదలిపెట్టం’

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై జరిగిన దాడిని వదిలిపెట్టే ప్రశ్నలేదనీ, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తామనీ టిడిపి నేత, మాజీ...
Right Side Videos టాప్ స్టోరీస్

రెవిన్యూ అధికారి అవినీతి లీల చూడండి

sharma somaraju
అమరావతి: పట్టా దారు పాసు పుస్తకం కోసం రైతు వద్ద నుండి కార్యాలయం లోనే నిర్భయంగా లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు ఓ రెవిన్యూ అధికారి. రాష్ట్రంలో అవినీతిపై పిర్యాదులు అధికంగా వస్తున్నాయని ముఖ్యమంత్రి...
రాజ‌కీయాలు

‘సాక్షి మీడియా మాత్రమే ఉండేలా చట్టం చేయమంటే బాగేమో!?’

sharma somaraju
అమరావతి: తన మర్యాదకు భంగం కలిగేలా వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయసాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్ ఓంభిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు ఫిర్యాదు చేయడంపై విజయవాడ టిడిపి...
న్యూస్

టిడిపికి దేవినేని అవినాష్ గుడ్‌బై

sharma somaraju
విజయవాడ: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు, రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. నేటి సాయంత్రం వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం...
టాప్ స్టోరీస్

వల్లభనేని వంశీ ఎక్కడ!?

sharma somaraju
అమరావతి: తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారే విషయంలో ఇంతవరకూ స్పష్టత రాలేదు. దానితో ఆయన రాజకీయ పయనం ఎటు అన్నదానిపై ఊహాగానాలు ఇంకా వినబడుతూనే...