అమరావతి : కియా కార్ల పరిశ్రమ తరలింపు కధనాలపై సిఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. గురువారం సిఎం జగన్ కు రామకృష్ణ లేఖ రాశారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజ్యాంగంలో రాజధాని అన్న మాట లేదని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇడుపులపాయ నుంచే పరిపాలన చేయొచ్చుకాదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. శుక్రవారం...
తిరుపతి: రాజధాని రైతుల ఆందోళనకు వామపక్షాలు అండగా ఉంటాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందించారు. ఏపికి మూడు రాజధానుల వల్ల వెనుకబడిన ప్రాంతాలు...
అమరావతి: ప్రభుత్వం గిరిజనులకు పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో మంగళవారం సిపిఐ నేతలు...
అమరావతి: రాష్ట్రంలో ఏకపక్ష మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ఆయన స్పందన తెలియజేశారు. జగన్ ఆరు నెలల పాలన ప్రజలకు...