(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని విషయంలో సీపీఐది మొదటి నుంచి ఒకటే నిర్ణయమని, ఈ విషయంలో మార్పు ఉండదని సీపీఐ సీనియర్ నేత డి రాజా స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన...
తిరుపతి: రాజధాని రైతుల ఆందోళనకు వామపక్షాలు అండగా ఉంటాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందించారు. ఏపికి మూడు రాజధానుల వల్ల వెనుకబడిన ప్రాంతాలు...
అమరావతి: శ్రీశైలం ఆనకట్ట మరమ్మత్తులకు తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. ఆనకట్టకు పగుళ్ళు...
“పుస్తక ప్రచురణ ఎలాంటిదంటే, ఖాళీ సీసాలో కరెన్సీ నోటును కుక్కి, ఆ సీసాని సముద్రంలోకి విసిరేయడం లాంటిది. అలాంటి సీసాలు చాలామట్టుకు కడలిలో ములిగి పోవచ్చు. సుడిగుండాల్లో చిక్కుకుపోవచ్చు; కానీ, కొన్ని కచ్చితంగా తీరానికి...