ఏపి ప్రభుత్వం నియమించిన సిట్ విచారణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఖాయమంటూ వైసీపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కామెంట్స్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో...
సుప్రీం కోర్టులో ఏపి సర్కార్ కు బిగ్ రిలీఫ్ లభించింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తునకు ఏపి సర్కార్ ఏర్పాటు చేసిన సీట్ కు లైన్ క్లీయర్ అయ్యింది. సిట్...
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. కేసు దర్యాప్తునకు సుప్రీం కోర్టు డెడ్ లైన్ విధించింది. ఏప్రిల్ 30వ తేదీలోగా విచారణ ముగించాలని సుప్రీం కోర్టు కీలక...
TSPSC paper leak: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సీట్ అధికారులు ఇవేళ మరో సారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు. సిట్ అధికారులు...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిరాధారమైన ఆరోపణలు చేశారన్న అభియోగంపై టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి పై చర్యలకు సిట్ అధికారులు సిద్దమవుతున్నారు. లీకేజీ కేసులో సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి సిట్...
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసుపై సుప్రీం కోర్టు సోమవారం చేపట్టిన విచారణ అసంపూర్తిగా మాగిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీం...
MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్ ఊహించిన ఊరట లభించలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు దర్యాప్తును సీబీఐకి...
MLAs poaching case: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం, చర్చనీయాంశమైన తెలంగాణ ఎమ్మెల్సీల కొనుగోలు కేసు వ్యవహారంపై రేపు (17వ తేదీ) సుప్రీం కోర్టులో విచారణ జరగనున్నది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని...
తెలంగాణ సర్కార్ కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న డివిజన్ బెంచ్ కోర్టు ఉత్తర్వులను ఆపాలన్న ప్రభుత్వ పిటిషన్...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు సర్టిఫైడ్ అర్డర్ కాపీ అందడంతో కేసు దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది....
TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు జారీ చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ మెమో ద్వారా మరో...
TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్రభాారతి,...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సిట్ అధికారులు ఊరట నిచ్చారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు విచారణకు రావాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందం...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తునకు తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ వేగవంతంగా కొనసాగిస్తుండగా వరుసగా ఈ...
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక బీజేపీ నేతలకు, న్యాయవాదులకు విచారణకు హజరుకావాలంటూ నోటీసులు జారీ...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు చేస్తున్న సీట్ మరో కీలక అడుగు వేసింది. ఈ కేసులో విచారణకు హజరు కాని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు నోటీసు జారీ చేసినా విచారణకు హజరు కాలేదని సిట్...
TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణకు గైర్హజరు అయిన బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, కేరళ ఎన్డీఏ నేత తుషార్, డాక్టర్...
TRS MLAs poaching case: టీఅర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో న్యూ ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు సిట్ అధికారులు కీలక అడుగు వేశారు. ఈ కేసులో నిందితుల తెరవెనుక ఉన్నారని భావిస్తున్న కేరళకు...
MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన రిమాండ్ ను సవాల్ చేస్తూ రామచంద్రభారతి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం...
TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును వేగం పెంచింది. ఈ కేసులో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్...
TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. సిట్ దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే...
ఏపి ప్రభుత్వ సిట్ పై హైకోర్టు విధించిన స్టే పై సుప్రీం కోర్టు లో వాదనలు ముగిసాయి. ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఆర్ధిక నిర్ణయాలు, ఇతర అంశాల...
TRS MLAs poaching case: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కేరళ రాష్ట్రానికి చెందిన కీలక నేతకు సీట్...
TDP : విగ్రహాల ధ్వంసం కేసులో కీలకమైన దర్యాప్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ sit సీట్ బృందానికి ఓ కీలకమైన ఆధారం లభించింది. ఆధారము కన్నా ఓ ఆలయం విగ్రహం ధ్వంసం కేసులో వారు...
మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సిబిఐ విచారణ కొనసాగుతోంది. సిట్ విచారణను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సిబిఐ… సిట్ విచారణలో వెలుగు చూసిన అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తోంది. వివేకా కుమార్తె...
కడప: మాజీమంత్రి, వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్యకేసులో గురువారం మాజీమంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. వివేక కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు బుధవారం సీఆర్పీసీ...
అమరావతి: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తన పాత్ర ఉందని నిరూపిస్తే పులివెందుల నడిబొడ్డున ఉరి తీసుకుంటానని.. తన తప్పుంటే ఎన్కౌంటర్ చేసుకోవచ్చని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు పంపారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల ఎన్కౌంటర్ పై దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం.. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. ఆయనను దాదాపు ఐదు గంటలపాటు...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంలో జరిగిన పరిణామాలపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటన సమయంలో కాన్వాయ్పై చెప్పులు,...
లక్నో: లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై బీజేపీ వేటు వేసింది. ఆయనను బీజేపీ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ శ్రీవాత్సవ తెలిపారు....
లక్నో: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై అత్యాచారం ఆరోపణలు చేసిన లా విద్యార్థినిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. చిన్మయానంద్ ను డబ్బులు...
లక్నో: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానందను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లా చదువుతున్న 23 ఏళ్ల యువతిపై సంవత్సరం పాటు అత్యాచారం చేసిన కేసులో ఆయనను సిట్ పోలీసులు...
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ ను ఎట్టకేలకు పోలీసులు విచారించారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారులు ఆయనను గురువారం రాత్రి దాదాపు ఏడు గంటల...
న్యూఢిల్లీ: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ స్వామి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన 23 ఏళ్ల న్యాయ విద్యార్థిని.. వీడియో సాక్ష్యాన్ని బయటపెట్టంది. తన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యంగా ఉన్న...
న్యూఢిల్లీ: బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన లా విద్యార్థిని వ్యవహారం మరో మలుపు తిరిగింది. చిన్మయానంద్ తనపై ఏడాది నుంచి అత్యాచారానికి పాల్పడినట్టు...
కడప, మార్చి 16: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు వివరాలు రేపు వెల్లడిస్తామని సిట్ అదనపు డిజి అమిత్ గార్గ్ తెలిపారు. పులివెందులలో ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం...
హైదరాబాద్, మార్చి 6 : డేటా వివాదం కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొమ్మిది మందితో కూడిన ఈ దర్యాప్తు బృందానికి...
అమరావతి, జనవరి 23: వైసిపి అధినేత జగన్పై జరిగిన దాడి కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించలేమని సిట్ అధికారులు ఎన్ఐఎ కోర్టుకు తేల్చి చెప్పారు. హైకోర్టులో కేసు...
అమరావతి, జనవరి 17: ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడి కేసులో తమకు సిట్ అధికారులు సహకరించడం లేదంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విజయవాడ ఎన్ఐఎ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిట్...