(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో ప్రతి రోజు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నారు. దిశ బిల్లు ఆమోదం పొందిన రోజే పలు చోట్ల...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అండగా ఉండే చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్ అనుమతి తెలిపింది. ఈ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ చాలా బాధాకరమంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆలేరులో జరిగిన ఓ కార్యక్రమంలో...
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసులో ఎన్కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుపై దాఖలైన పిటిషన్పై విచారణను...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల ఎన్కౌంటర్ పై దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం.. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన దిశ హత్యాచార ఘటన నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. ఎక్కడైతే దిశను కాల్చారో, సరిగ్గా అదే ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ...