ఏపి ప్రభుత్వ సిట్ పై సుప్రీం కోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు..ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
ఏపి ప్రభుత్వ సిట్ పై హైకోర్టు విధించిన స్టే పై సుప్రీం కోర్టు లో వాదనలు ముగిసాయి. ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఆర్ధిక నిర్ణయాలు, ఇతర అంశాల...