అమరావతి: రాజధాని అమరావతి పర్యటన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు కాన్వాయ్పై జరిగిన దాడి ఘటన దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని టిడిపి నేత కింజరపు అచ్చెన్నాయుడు...
అమరావతి: మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటడం లేదు ఇదీ వైసిపి ప్రభుత్వ తీరు అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో మంగళవారం ఆయన...
విజయవాడ: వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి ఎంపి కేశినేని నాని విమర్శించారు. కేవలం ఫోటోలు దిగడానికే మంత్రుల పర్యటనలు పరిమితం అవుతున్నాయని నాని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి...