YS Sharmila: లోక్ సభ కడప ఎంపీ అభ్యర్దిగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవేళ నామినేషన్ వేశారు. కడప కలెక్టరేట్ కు ర్యాలీగా తరలివచ్చి ఆర్ఓ కు నామినేషన్ పత్రాలను అందజేశారు....
YS Sharmila: వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి సీఎం జగన్ టికెట్ ఎలా ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీగా అభ్యర్ధిగా పోటీ చేస్తున్న షర్మిల...
YS Sharmila: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడప జిల్లాలో ఇవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు...
YS Sharmila: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న మారిపోయారని అన్నారు. ఒక్క అవకాశం...
Congress: ఏపీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మొదటి అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. అలానే అయిదు లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను...
Congress: ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఎపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధులను పార్టీ దాదాపు ఖరారు చేసింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో ఈ...
YS Sharmila: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల కడప లోక్ సభ స్థానం నుండి పోటీ చేయనున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇవేళ విజయవాడలోని ఆంధ్రరత్న భవన్...
ఉమ్మడి కడప జిల్లా అంటేనే పార్టీలకు అతీతంగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. అసలు 2004 ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికకు ఇక్కడ టీడీపీ ఒక్క సీటు గెలుచుకోవడమే గగనమైంది. 2004లో కమలాపురం, 2009లో ప్రొద్దుటూరు,...
TDP – Janasena: కడప అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ప్రయోగం చేసేందుకు మహిళా నేతకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నియోజకవర్గంలో 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్, ఆ తర్వాత...
AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్.. తొలుత గోపవరంలో వెయ్యి కోట్ల...
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడపలో పర్యటిస్తున్నారు. కడప నగరంలోని ప్రముఖ అథ్యాత్మిక క్షేత్రం అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా) ఉరుసు ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ...
Chandrababu: ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించాయి. అధికార వైసీపీ సహా టీడీపీ, జనసేన అభ్యర్ధుల ఎంపికపై దృష్టి...
వైఎస్ఆర్ జిల్లా కేంద్రం కడప మండీల బజారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.2కోట్ల వరకూ ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తొంది. వివరాల్లోకి వెళితే మండీల బజారులోని వెంకటేశ్వర ట్రేడర్స్ నిత్యావసర...
ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో...
Breaking: వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ విచారణ అధికారి రామ్ సింగ్ పై సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు కేసులో నిందితుడుగా ఉన్న కడప ఎంపీ...
Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కడప జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా జమ్మలమడుగులో ముగిసింది. పాదయాత్రకు నాలుగు రోజులు విరామం ప్రకటించారు నారా లోకేష్. ఈ...
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరో సారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ...
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేటలో భూవివాదానికి సంబంధించి బీటెక్ రవితో పాటు మరో 30 మందిపై రెండు రోజుల...
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ సిట్ దర్యాప్తు వేగాన్ని పెంచింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరుకు విచారణ ముగించే దిశగా...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్ దూకుడు పెంచింది. ఈ నెలఖరులోగా విచారణను పూర్తి చేయాలని సీబీఐ అధికారులకు సుప్రీం కోర్టు ఇటీవల డెడ్...
కడప నగరంలోని పశు వైద్య శాఖలో డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పి కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. నిందితులు డా. సుభాష్ చంద్ర...
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని ఇవేళ సీబీఐ అధికారులు విచారణ చేయనున్న సంగతి తెలిసిందే....
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవేళ ఆయన సోదరుడు వైఎస్ భాస్కరరెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొనున్నారు. తన కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డి, పెద్ద...
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు. ముచ్చటగా మూడో సారి సీబీఐ అధికారుల ముందు హజరై వారు అడిగిన ప్రశ్నలకు...
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలకు సీబీఐ మరో సారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ నోటీసులపై అవినాష్ రెడ్డి...
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరో సారి నోటీసులు అందజేశారు. ఇంతకు ముందు ఈ నెల 6వ...
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి...
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డికి సీబీఐ మరో సారి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సీఆర్పీసీ 160 కింద...
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ అధికారులు దాదాపు నాలుగున్నర గంటల పాటు అవినాష్...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఒక పర్యాయం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణ చేసిన సీబీఐ అధికారులు .. మరో సారి...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పనితీరును ప్రముఖ జెఎస్డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ వంటి యువ, డైనమిక్ సీఎం ఉండటం అదృష్టమని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా...
మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. ఇవేళ విచారణ సందర్భంగా కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ అయిన తర్వాత తొలి సారిగా హైదరాబాద్ ని సీబీఐ కోర్టులో నేడు విచారణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కడప జైలులో రిమాండ్...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవేళ విచారణకు హజరు కాలేననీ, తమకు సమయం కావాలని...
YS Viveka Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా ( వివేకానంద రెడ్డి) హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ...
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం సీఎం వైఎస్ ఈ రోజు కడపకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా...
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎన్ఐపీబీ) సమావేశం జరిగింది. కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎన్ డబ్ల్యు ఏర్పాటు చేయనున్న...
ఏపిలో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు మంగళవారం కీలక ఆదేశాాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ...
వివేకా హత్య కేసులో దర్యాప్తును ఓ పక్క సీబీఐ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరో పక్క ఈ కేసులో నిందితుడుగా సీబీఐ అరెస్టు చేసిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ తొమ్మిది నెలల...
Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన ఘటన వైఎస్ఆర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగింది. కడప శివారు లోని స్పిరిట్ కళాశాల వద్ద రిమ్స్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు...
వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వేముల మండలం వేల్పుల సచివాలయ ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంగణం ప్రత్యేకత ఏమిటంటే .. ఈ సచివాలయ కాంప్లెక్స్ రాష్ట్రంలో ఆదర్శంగాా నిలుస్తొంది....
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుండే పార్లమెంట్ అభ్యర్ధుల ప్రకటన చేస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమ పర్యటన చేస్తున్న చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే ఇద్దరు లోక్సభ అభ్యర్ధులను ప్రకటించారు...
AP Inter Results: ఏపిలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేసి.. మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్...
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్ రెడ్డి (49) మరణించిన సంగతి తెలిసిందే. పులివెందులకు చెందిన గంగాధర్ రెడ్డి చాలా కాలంగా అనంతపురం...
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకరరెడ్డికి కడప జిల్లా కోర్టులో చుక్కెదురైంది. దేవిరెడ్డి శంకరరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన కడప...
Viveka Murder Case Witness Suspicious Death: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి మృతి చెందాడు. పులివెందులకు చెందిన గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లా...
CM YS Jagan: దివంగత ఏపిపరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోవడానికి ముందు పెట్టుబడులను ఆకర్షించేందుకు దుబాయ్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో పలు కీలక పారిశ్రామిక సంస్థలతో వరుస భేటీలు...
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. వివేకా హత్య కేసులో...
YS Viveka Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రధాన...