Ayodhya Temple Inauguration: నెరవేరిన 500 ఏళ్ల నాటి శపథం .. తలపాగా, చెప్పులు ధరించనున్న సూర్యవంశ క్షత్రియులు
Ayodhya Temple Inauguration: అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్దమవుతోంది. ఈ నెల 22వ తేదీ రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అదే రోజున మరో కీలక ఘట్టం ఆవిష్కరణ...