మాజీ ప్రధాని మన్మోహన్కు పాక్ ఆహ్వానం!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు ఆహ్వానించాలని పాకిస్థాన్ నిర్ణయించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. ‘కర్తార్పూర్ కారిడార్ ఓపెనింగ్కు...